పరకాల నేటిధాత్రి
శుక్రవారం రోజున హైదరాబాద్ బంజారాహిల్స్ లో టాస్పాండ్ లో సినిమా పరిశ్రమ మరియు రోడ్డు భవనాల శాఖ మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించి బొకే అందచేసిన తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర ఉపాధ్యక్షులు వరంగల్ పార్లమెంట్ కాంటెస్టెడ్ ఎంపీ అభ్యర్థి దొమ్మటి సాంబయ్య.ఈ కార్యక్రమం లో కాంగ్రెస్ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.