జహిరాబాద్ చేరుకున్న డాగ్ స్క్వాడ్ బృందాలు.

Police Dog squad teams Police Dog squad teams

జహిరాబాద్ చేరుకున్న డాగ్ స్క్వాడ్ బృందాలు.

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

సంగారెడ్డి జిల్లాలో శాసనసభ నియోజకవర్గ కేంద్రమైన జహీరాబాద్ పట్టణ పరిసరాల్లో శుక్రవారం సీఎం రెవంత్ రెడ్డి పర్యటించనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం పోలీసు డాగ్ స్క్వాడ్ బృందాలు జహిరాబాద్ చేరుకొని తనిఖీ చేసాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!