కూకట్పల్లి ఏప్రిల్ 18 నేటి ధాత్రి ఇన్చార్జి
వేల రూపాయలను అందజేసిన 124 డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంక టేష్ గౌడ్ నేత దొడ్ల రామకృష్ణగౌడ్ చేతులమీదుగా ఎల్లమ్మబండ మోం టెసరీ స్కూల్ లో రెండోవ తరగతి 6వ తరగతి చదువు తున్న పీజేఆర్ నగర్ కు చెందిన సీనియర్ నాయకు డు కొత్తపల్లి యాదగిరి ఇద్దరు పిల్లల కు స్కూల్ ఫీజు నిమిత్తం డి వి జి ట్రస్ట్ ద్వారా 40,000/- రూపాయల చెక్కును కాంగ్రెస్ నాయకులతో స్కూల్ యాజమా న్యానికి పంపించ డం జరిగింది.కార్యక్ర మంలో గుడ్ల శ్రీనివాస్,పోశెట్టిగౌడ్,యా దగిరి సంగమేష్,అగ్రవాసు,నగేష్,సు ధాకర్ రెడ్డి,రాజు,తదితరులు పాల్గొన్నారు.
వి జి ట్రస్ట్ నుండి ఇద్దరు విద్యార్థు లకు 40 వేలరూపాయలు స్కూల్ యాజమాన్యానికి పంపిన దొడ్ల
