శ్రీరామనవమి వేడుకలో పాల్గొన్న జిల్లా కాంగ్రెస్ నాయకులు.

చిట్యాల, నేటి ధాత్రి ;

శ్రీ రామ నవమి సందర్భంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం నైన్ పాక గ్రామంలోని శ్రీశ్రీశ్రీ నాపాక సర్వతో భద్ర ఆది ఏకశిలా దేవస్థానం నందు* జరుగుతున్న శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవానికి హాజరైన *
జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఉమ్మడి చిట్యాల మండల పులిబిడ్డ ముకిరాల మదన్న ఆ సీతారాముల దీవెనలు భూపాలపల్లి నియోజకవర్గ ప్రజల మీద ఉండాలని ప్రజలందరూ దిన దిన అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకున్నారు. అలాగే వారి వెంట మండల నాయకులు నక్క భాస్కర్ ఆలయ కమిటీ చైర్మన్ యాదన్లా రాజయ్య మరియు ఆలయ కమిటీ డైరెక్టర్ కాశిపాక కమల-తిరుపతి, మర్రి అశోక్, ఎల్లబోయిన శివకుమార్, కొప్పుల రవీందర్, యదన్లా మహేష్ ,దయ్యాల రమేష్, రాములు, కంచెర్ల స్వామి,రాయరకుల రవి, మరియు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!