
చిట్యాల, నేటి ధాత్రి :
జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని నవాబుపేట గ్రామంలో సోమవారం రోజు పొన్నం అశోక్ పొలంలో నాలుగు మినీ కిట్టు దశలో ఉన్న వరి కే యం యం1e2368 మరియు వరంగల్1537, జేజిఎల్ 28639, ఆర్ డి ఆర్ 1200 విత్తనాలను పరిశీలించిన భూపాలపల్లి జెడి విజయభాస్కర్, అతని వెంట రైతులు మరి కసిరెడ్డి రత్నాకర్ రెడ్డి చింత నిప్పుల మధు మరియు కిసాన్ సాంగ్ చిట్యాల అధ్యక్షులు కోడెల సమ్మయ్య జిల్లా సేంద్రియ వ్యవసాయ ప్రముఖులు కనుగుల రామ్ రెడ్డి బిల్లా సత్యనారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు,.