గ్రామాల్లో..
యూరియా బస్తాల పంపిణీ.
నిజాంపేట: నేటి ధాత్రి
గత కొన్ని రోజుల నుండి రైతులు యూరియా బస్తాల కోసం పొడి పడిగాపులుకాస్తున్నారు. నిజాంపేట మండలం లో చల్మెడ గ్రామాల్లో వ్యవసాయ అధికారులు సోమలింగారెడ్డి ఆధ్వర్యంలో యూరియా పంపిణీ చేపట్టారు. పోలీసుల పర్యవేక్షణలో రైతులను క్యూ లైన్ కట్టించి టోకెన్ల ద్వారా రైతులకు యూరియా పంపిణీ చేశారు.
