ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి
నేటి ధాత్రి డిసెంబర్ 05
మీర్పెట్ హెచ్ బి కాలనీ డివిజన్ లో జిహెచ్ఎంసి పారిశుధ్య కార్మికులకు పి పి కిట్లు పంపిణీ చేసిన ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి
ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ ప్రభు దాస్, డివిజన్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ రెడ్డి, కార్మికులకు తదితరులు పాల్గొన్నారు.