గిఫ్ట్ స్మైల్ఏ లోభాగంగా విద్యార్థులకు పెన్నులు ప్యాడ్స్ పంపిణీ….
తంగళ్ళపల్లి నేటి ధాత్రి…
తంగళ్ళపల్లి మండలం మండేపల్లి గ్రామ ప్రభుత్వ పాఠశాలలో సిరిసిల్ల నియోజకవర్గ ఎమ్మెల్యే కేటీ రామారావు ఆదేశాల మేరకు గిఫ్ట్ స్మైల్ ఏ లో భాగంగా మండపల్లి బిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు నక్క రవి ఆధ్వర్యంలో పాఠశాల విద్యార్థులకు పెన్నులు ప్యాడ్స్ పంపిణీ చేయడం జరిగిందనితెలియజేశారు ఈ సందర్భంగా గ్రామ శాఖ అధ్యక్షులు నక్క రవి మాట్లాడుతూ సిరిసిల్ల నియోజకవర్గం ఎమ్మెల్యే మాజీ మంత్రి కేటిరామారావు ఆదేశాల మేరకు గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు గిఫ్ట్ స్మైల్ ఏ లో భాగంగా 27 మంది విద్యార్థులకు పెన్నులు ఎగ్జామ్స్ ప్యాడ్స్ అందించడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేశారు ఇట్టి కార్యక్రమంలో పాక్స్ చైర్మన్ బండి దేవదాస్ మాజీ సర్పంచ్ గనప శివ జ్యోతి మాజీ ఎంపిటిసి బస్సు స్వప్న లింగం బి మండల ప్రధాన కార్యదర్శి మదన్ మోహన్ రెడ్డి బుస లింగం రాగి పెళ్లి కృష్ణారెడ్డి బండి భాస్కర్ నే బూరి నవీన్ ఉపాధ్యాయులు వాసుదేవారావు సజ్జనం శ్రీనివాస్ శ్రీకాంత్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు