Charity in Memory of Bojjamma
చిట్యాల అనాధ ఆశ్రమములో చిన్నారులకు పండ్లు బ్రెడ్లు పంపిణీ
వనపర్తి నేటిదాత్రి .
దివంగత గంధం చిన్న బాలయ్య సతీమణి గంధం బొజ్జమ్మ 12వ సంస్మరణ దినం సందర్భంగా గంధం బొజ్జమ్మ మెమోరియల్ హెల్త్ కేర్ సొసైటీ ఆధ్వర్యంలో చిట్యాల అనాధ ఆశ్రమం లోని చిన్నారులకు పండ్లు ,బ్రెడ్లు పంపిణీ చేయడం జేరిగిందని తెలుగుదేశం పార్టీ నేత డి బాల్ రాజు తెలిపారు. ఈ కార్యక్రమములో ప్రముఖ కవి రచయిత జనజ్వాల మాట్లాడుతూ వాళ్ళ పిల్లలకే తల్లి కాదు మాకు కూడా తల్లి. ఆమె మాకు మాతోపాటు అడిగిన వారికి ఆర్థికంగా సహాయం చేసేదని అన్నారు ద్యారపోగు బాలరాజు , గంధం చందు, భాను , గంధం సిద్దు విద్యార్థులు తదితరులము పాల్గొన్నారు
