25 కేజీల రైస్ బ్యాగు విస్తరణ

హెడ్ కానిస్టేబుల్ ప్రభాకర్

గణపురం నేటి ధాత్రి గణపురం మండల కేంద్రంలో శుక్రవారం ఎర్రమగడ్డ ఎస్సీ కాలనీకి చెందిన బొచ్చు రాజమ్మ అనారోగ్యంతో ఇటీవలే మరణించగా వారి కుటుంబాన్ని పరామర్శించి వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ సంతాపాన్ని తెలియజేసిన మారపల్లి ప్రభాకర్ హెడ్ కానిస్టేబుల్ సిసిఎస్ & టాస్క్ ఫోర్స్ జయశంకర్ భూపాలపల్లి జిల్లా అనంతరం 25 కేజీల బియ్యాన్ని అందించినారు ఈ కార్యక్రమంలో ఆరు ముళ్ళ ఎల్ల స్వామి అంబేద్కర్ యువజన సంఘం మండల అధ్యక్షులు శనిగరపు రాజేందర్ ఎండి రబ్బాని వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!