మృతుని కుటుంబానికి 25 కేజీల బియ్యం వితరణ

గణపురం నేటి ధాత్రి

గణపురం మండల కేంద్రంలో ఇటీవలే బైక్ యాక్సిడెంట్ లో మృతి చెందిన కొలెపాక రాజు కుటుంబాన్ని పరామర్శించి వారి ఆత్మకు శాంతి చేకూరాలని సంతాపం తెలియజేసి వారి అక్క కొలెపాక అన్నపూర్ణ వారి కుటుంబ సభ్యులు కొలెపాక శంకర్ కు 25 కేజీల బియ్యం అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో అందించడం జరిగింది ఈ కార్యక్రమంలో సహాయాన్ని అందించిన ఇంజపెల్లి సందీప్ అంబేద్కర్ యువజన సంఘం మండల అధ్యక్షులు శనిగరపు రాజేందర్ సీనియర్ నాయకులు కట్ల శంకరయ్య గ్రామ కమిటీ అధ్యక్షులు తిక్క సంపత్ ఇంజపెల్లి రవికుమార్ చిలువేరు దయాకర్ మంద మహేష్ ఎండి సైదు ఎండి మౌలా పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!