వృద్ధ దంపతుల అదృశ్యం

వీణవంక, (కరీంనగర్ జిల్లా),

నేటి ధాత్రి: వీణవంక మండల పరిధిలోని నర్సింగపూర్ గ్రామానికి చెందిన గట్టు పోచయ్య భాగ్యమ్మ, ఇద్దరు భార్య భర్తలు(80)వయస్సు వారి చిన్న కుమారుడైన గట్టు కుమారస్వామి తో ఇంటిలో గొడవ పడి తేదీ:25.02.204 రోజున ఉదయం 6:30 గంటలకు ఇంటిలో ఎవ్వరికి చెప్పకుండా ఎక్కడికో వెళ్లిపోయినారని, వారి జాడ గురించి వెతికనప్పటికి ఎలాంటి ఆచూకీ దొరకలేదని,వారి కూతురు పరకాల రేణుక ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినట్లు ఎస్ఐ వంశీకృష్ణ తెలిపినారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *