# డిపో మేనేజర్ వంగల మోహన్ రావు
వరంగల్,నేటిధాత్రి :
టి.ఎస్.ఆర్.టి.సి వరంగల్-1 డిపోలో ప్రయాణికుల సౌకర్యార్ధం గురువారం డయల్ యువర్ డిఎం కార్యక్రమం నిర్వహించనున్నట్లు డిపో మేనేజర్ వంగల మోహన్ రావు తెలిపారు.గురువారం ఉదయం 11 గంటల నుండి 12 గంటల వరకు 9959226047 ఫోన్ నంబరులో సంప్రదించాలని కోరారుఎం
హైదరాబాద్,నిజమాబాద్,సిద్ధిపేట, పాలకుర్తి,తరిగొప్పుల రూట్లలో ప్రయాణించే ప్రయాణికులు ఈ కార్యక్రమంలో పాల్గొని తమ సలహాలు, సూచనలు తెలియజేయాలని డిపో మేనేజర్ కోరారు.ఈరూట్లలో ఏమైనా సమస్యలు ఉంటె నేరుగా 9959226047 ఫోనులో సంప్రదించాలని కోరారు.