దేవేందర్ రావు కుటుంబాన్ని పరామర్శించిన బిజెపి నాయకులు
జిల్లా అధ్యక్షులు ఏడు నూతుల నిషిధర్ రెడ్డి
గణపురం నేటి ధాత్రి
గణపురం మండలం బుద్ధారం గ్రామంలో ఇటీవల కాలంలో మరణించిన నల్లబెల్లి దేవేందర్రావు చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేసిన జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షులు ఏడు నూతుల నిషిధర్ రెడ్డి వారి వెంట పార్లమెంట్ కో కన్వీనర్ లింగంపల్లి ప్రసాద్ రావు మాజీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జన్నె మొగిలి మండల అధ్యక్షులు ఊర నవీన్ రావు తదితరున్నారు