మల్కాజిగిరి, నేటిధాత్రి:
ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం మల్కాజిగిరి నియోజకవర్గం, గౌతమ్ నగర్ డివిజన్ పరిధిలోని జేఎల్ఎస్ఎన్ నగర్ లో మల్కాజిగిరి పార్లమెంట్ ఇంచార్జ్ మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, సిపిఐ నాయకులతో కలిసి పార్లమెంట్ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డికి మద్దతుగా ప్రచారం నిర్వహించడం జరిగింది. ఈ మైనంపల్లి మాట్లాడుతూ రానున్న ఎన్నికలలో చేతి గుర్తుకు ఓటు వేసి సునీత మహేందర్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరడం జరిగింది.కార్యక్రమంలో బాల మల్లేష్, రొయ్యాల కృష్ణమూర్తి,లక్ష్మణ్, తో పాటు కాంగ్రెస్ నాయకులు బి బ్లాక్ అధ్యక్షుడు వెంకటేష్ యాదవ్,డివిజన్ అధ్యక్షుడు వైనాల ప్రవీణ్,జీవన్ రెడ్డి,రాంచందర్,ఫరీద్,సంతోష్ రాందాస్,కన్నే మల్ల నాగరాజు,సురేష్ సింగ్,వినోద్ యాదవ్,సత్యనారాయణ,పంజా శ్రీనివాస్ యాదవ్,బాల్ రాజ్ యాదవ్,సురేష్ సింగ్, సుమలత యాదవ్,పుష్పలత,కనక లక్ష్మీ,సుజాత,తదితరులు పాల్గొన్నారు.