దేవరకద్ర నియోజక వర్గాన్ని అత్యధిక నిధులతో అభివృద్ధి చేయాలి .

వనపర్తి నేటిధాత్రి:
దేవరకద్ర నియోజకవర్గ అభివృద్ధిని గూర్చి అసెంబ్లీలో ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి చర్చించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకుపోయి అత్యధిక నిధులతో అభివృద్ధి చేయాలని ఎమ్మెల్యే జిఎంఆర్ కు భగవంతుని ఆశీస్సులు ఉండాలని ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ వనపర్తి జిల్లా ప్రధాన కార్యదర్శి బాదం వెంకటేష్ అన్నారు ఈ సందర్భంగా ఆయనను సన్మానించారు ఈ కార్యక్రమంలో కిరాణం వ్యాపారులు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *