
Education Officer Venkateshwarlu
‘వివరాలు ఆన్లైన్లో నమోదు’
జహీరాబాద్ నేటి ధాత్రి:
సంగారెడ్డి: జహీరాబాద్లోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు పంపిణీ చేసిన యూనిఫామ్, టెస్ట్ బుక్స్ వివరాలను వెంటనే ఆన్లైన్లో నమోదు చేయాలని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు సూచించారు. చాలా మంది ప్రధానోపాధ్యాయులు ఈ వివరాలను నమోదు చేయలేదని పేర్కొన్నారు. మండల విద్యాధికారులు ప్రత్యేక చొరవ తీసుకొని వీటిని నమోదు చేయించాలని ఆయన కోరారు.