కూకట్పల్లి,మార్చి 09 నేటి ధాత్రి ఇన్చార్జి
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శనివారం రోజు తెలం గాణ రాష్ట్ర ఇన్చార్జి దీప దాస్ మున్షీ వారిని 123 డివిజన్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కూన సత్యం గౌడ్ మర్యాదపూర్వకంగా కలిసి బొకేను అందజేశారు.ఈ సందర్భం గా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకు లు సత్యం గౌడ్ మాట్లాడుతూ మహి ళా దినోత్సవం నాడు తెలంగాణ రా ష్ట్ర ఇన్చార్జి దీపదాస్ నీ కలిసి పూల బోకేను ఇవ్వడం ఎంతో ఆనందంగా అనిపించిందన్నారు.సృష్టికి మూలం స్త్రీ లేని ఈ ప్రపంచం లేదని అలాం టి రోజును గుర్తు చేసుకుని కలవడం వల్ల మన సమాజంలోని మహిళ లందరికీ న్యాయం జరుగుతుందని తాను నమ్ముతున్నట్లు కూన సత్యం గౌడ్ తెలియజేశారు.