కాపు సంఘం ఆధ్వర్యంలో గణపతికి 1 కోటి రూపాయలతో అలంకరణ

పూజల్లో పాల్గొన్న. డీసీఎంఎస్ వైస్ చైర్మన్ కొత్వాల

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేటి ధాత్రి

పాల్వంచ టౌన్.గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా పాల్వంచ మోర్ సూపర్ మార్కెట్ ప్రక్కన రాంనగర్ లో కాపు సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణపతికి 1 కోటి రూపాయలతో ప్రత్యేక అలంకరణ చేశారు. ఈ పూజల్లో డీసీఎంస్ వైస్ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు దంపతులు పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో *పట్టణ SI రాము, ఉత్సవ కమిటీ సభ్యులు ఎన్.పి నాయుడు, కె మల్లేష్ నాయుడు, శ్రీనివాసరావు, కందుకూరి రాము, దారా చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *