
కొత్తగూడ/గంగారం నేటిధాత్రి:
ములుగు అసెంబ్లీ నియోజకవర్గం మహబూబాద్ జిల్లా కొత్తగూడ మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మంగళవారం రోజు ఉదయం 11 గంటలకు తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు డాక్టర్ అనసూయ సీతక్క… కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు పైడాకుల అశోక్ పటేల్ వారి ఆదేశాల మేరకు దివంగత భారతరత్న మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ రాజీవ్ గాంధీ గారి 34వ వర్ధంతి వేడుకలు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వజ్జ సారయ్య నేతృత్వంలో ఘనంగా నిర్వహించారు వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు ఈ కార్యక్రమం లో వజ్జ సారయ్య మాట్లాడుతూ… సాంకేతిక విప్లవం ద్వారా మన భారతదేశాన్ని ప్రపంచ దేశాలతో ఆనాడే పోటీపడే విధంగా పునాదులు వేసిన మహనీయులు వారు పదవిలో ఉండగానే ఈ దేశం కోసం ప్రాణాలు కోల్పోయారు వారు లేని లోటును ఎవరు తీర్చలేదు అలాంటి నాయకుడిని మనం చూడలేము ఈ దేశం ఒక గొప్ప నాయకున్ని కోల్పోయింది దేశం కోసం ప్రాణాలు అర్పించిన ఆ మహానేతకి కొత్తగూడ మండలం కాంగ్రెస్ పార్టీ ప్రక్షాళన ఘన నివాళులు అర్పిస్తున్నాము.. జోహార్లు రాజీవ్ గాంధీ జోహార్ జోహార్… అన్నారు
ఈ కార్యక్రమంలో టిపిసిసి రాష్ట్ర కార్యదర్శి కూచన రవళి రెడ్డి , రాష్ట్ర నాయకులు చల్ల నారాయణరెడ్డి, కొత్తగూడ బ్లాక్ అద్యక్షులు సుకరపైన మొగలి, కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి బాణోత్ రూప్స్ సింగ్, లావణ్య వెంకన్న జిల్లా నాయకులు, బిట్ల శ్రీనివాస్ మండల ప్రధాన కార్యదర్శి.
పులుసo పుష్పలత శ్రీనివాస్ జెడ్పిటిసి, కడబోయిన జంపయ్య వైస్ ఎంపీపీ, ఇర్పా రాజేశ్వర్ మాజీ సర్పంచ్ , మల్లెల రణధీర్ యువజన సంఘం గౌరవాధ్యక్షులు మాజీ సర్పంచ్,హాలవాత్ సాలూకి సురేష్ ఎంపీటీసీ కొత్తగూడ, ఈరియా నాయక్ ఎస్టి సెల్ మండల అధ్యక్షులు. పాషా, భానోత్ దేవేందర్,
వెలుదండి వేణు,సిరిగిరి సురేష్. ఎండీ ఆఫ్సార్. నక్క నరేష్. ఎండీ ఇమ్రాన్.సల్మాన్ బిక్షపతి , సంఘీ సంపత్, తదితరులు పాల్గొన్నారు