
తంగళ్ళపల్లి నేటి ధాత్రి:
తంగళ్ళపల్లి మండల కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ తంగళ్ళపల్లి టౌన్ ఆధ్వర్యంలో రేపు జరగనున్న రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో మన ప్రియతమ నాయకులు ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా వర్చువల్ గా ప్రారంభోత్సవం కానున్న మెడికల్ కాలేజ్ మరియు మీటింగ్ జరగనున్నందున మండలంలోని బి ఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ప్రజా ప్రతినిధులు మహిళా నాయకులు కార్యకర్తలు యువ. నాయకులు అందరూ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు