పేదోడికి సొంత ఇంటి కల నెరవేర్చడమే కాంగ్రెస్ లక్ష్యం

Congress's. Congress's.

పేదోడికి సొంత ఇంటి కల నెరవేర్చడమే కాంగ్రెస్ లక్ష్యం

తోపనపల్లిలో ఇంటి నిర్మాణ భూమి పూజ చేసిన రంజిత్ రెడ్డి

#నెక్కొండ, నేటి ధాత్రి:

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పనులలో భాగంగా తోపనపల్లి గ్రామంలో ఇంటి నిర్మాణపు భూమి పూజ కార్యక్రమంలో నర్సంపేట టి పి సి సి సభ్యుడు సొంటి రంజిత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం ఈ కార్యక్రమంలో రంజిత్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతి పేదవాడికి సంత ఇంటి నెరవేరుస్తున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని పేదవాడి కళ్ళల్లో ఆనందం చూస్తే ఎంతో ఆనందంగా ఉందని తోపన పల్లి గ్రామంలో లబ్ధిదారులు సంతోషంతో ఇంటి నిర్మాణ పనులు చేపడుతున్నారని నర్సంపేట టిపిసిసి సభ్యుడు సొంటి రెడ్డి రంజిత్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో నెక్కొండ మార్కెట్ చైర్మన్ రావుల హరీష్ రెడ్డి, నెక్కొండ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బక్కి అశోక్,నెక్కొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పెండ్యాల హరిప్రసాద్, కాంగ్రెస్ నాయకులు కుసుమ చెన్నకేశవులు, సాయి కృష్ణ, మహిపాల్ రెడ్డి, కొత్తపల్లి రత్నం, బర్రె సూరయ్య, చంద్రహాసన్, రమేష్, చాగంటి నారాయణ, కక్కర్ల రాజు, ఇంద్రసేనారెడ్డి, ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!