పరకాల నేటిధాత్రి
పరకాల నూతన సీఐ గా పదవిభాద్యతలు స్వీకరించిన వడ్లూరి క్రాంతికుమార్ ని,పట్టణ అధ్యక్షులు కొయ్యడా శ్రీనివాస్ ఆధ్వర్యంలో కలిసి వారికి బొకే ఇచ్చి,శాలువతో సత్కరించి శుభాకాంక్షలు తెలపడం జరిగింది.ఇట్టి కార్యక్రమంలో పరకాల మున్సిపాలిటీ చైర్మన్ సోదా అనిత రామకృష్ణతో పాటుగా కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు,సమన్వయ కమిటీ, పట్టణ కమిటీ,సీనియర్ నాయకులు,అనుబంధ సంఘ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.