ఎండీ రజాక్ ఆధ్వర్యంలో హాజరైన ఐ ఎన్ టీ యు సి నాయకులు.
ఖమ్మం జిల్లా నేటి ధాత్రి
ఖమ్మం కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి రామసహాయం రఘురామ రెడ్డి నామినేషన్ కార్యక్రమానికి రాష్ట్రా రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నాయకత్వంలో కొత్తగూడెం నుండి భారీ కార్ల ర్యాలీ తో కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు ఐ ఎన్ టీ యు సి నాయకులు పెద్ద ఎత్తున ఖమ్మం కు తరలివెళ్లడం జరిగినది.అదేవిదంగా నామినేషన్ సందర్బంగా ఖమ్మం లో ఏర్పాటు చేసిన కార్ల ర్యాలీ తో కలసి ఖమ్మం కలెక్టరేట్ వరకు వెళ్లి నామినేషన్ కార్యక్రమం లో పాల్గొనడం జరిగినది.ఈ నామినేషన్ కార్యక్రమానికి కేజీఎం ఏరియా నుండి పాల్గొన్న సెంట్రల్ కమిటీ, బ్రాంచ్ కమిటీ, మరియు పిట్ కమిటీ నాయకులు కాల్వ నాగభూషణం, గుత్తుల సత్యనారాయణ, ఎస్ కె గౌస్, విప్లవ రెడ్డి, పోశం శ్రీనివాస్, జల్లి కిరణ్,గోపు కుమార్, చిలక రాజయ్య, . కుమార్, బాలాజీ, నాగేశ్వరావు,కలవల శ్రీనివాస్, సత్యనారాయణ, కొమురయ్య, ఎం ఏ సవీర్, వేణుగోపాల్, రహిమాన్, ప్రభాకర్, ఎం శ్రీనివాస్, బి రాము, కొలిపాక శ్రీనివాస్, శంకర్ ,నర్సింగరావు, భానుకమల్, వరప్రసాద్, జంగం శ్రీనివాస్, నగేష్, లక్ష్మణ్ సింగ్ ,జడి ప్రసాద్, పవన్ ,రేవంత్, సందీప్, హరీష్, పాష ,శేఖర్,కళ్యాణ్,