ఎల్లమ్మ బండలో కొత్తగా ఏర్పాటుచేసిన కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని శేరిలింగం పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి జగదీశ్వర్ గౌడ్ ప్రారంభించారు.

కూకట్పల్లి ఏప్రిల్ 19 నేటి ధాత్రి ఇన్చార్జి

124 ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధి లోని ఎల్లమ్మబండలో నూతనంగా ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ప్రారం భోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిధులు గా శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జగదీశ్వర్ గౌడ్, స్థానిక కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్, చేవెళ్ల పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డి సోదరుడు నరేందర్ రె డ్డి,సంజీవ్ రెడ్డి పాల్గొని రిబ్బన్ కట్ చేసి కార్యాలయాన్ని ప్రారంబించడం జరిగిం ది.ఈ సందర్భంగా ప్రముఖులు మాట్లా డుతూ రానున్న పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు,మ హిళా నాయకురాళ్లు అందరుకలిసి సమి ష్టిగా పనిచేసి చేవెళ్ల పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డిని ఆల్విన్ కాలనీ డివి జన్ తరపున అత్యధిక ఓట్ల మెజారిటీతో గెలిపించుకోవాలని అన్నా రు.కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కూన సత్యంగౌడ్,సంజీవరెడ్డి మన్నేపల్లిసాంబశివరావు,కార్యకర్తలు,
మహిళా నాయకురాళ్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!