ఖానాపూర్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం..

జోష్ పెంచిన కాంగ్రెస్ పార్టీ నాయకులు.

మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి

మహబూబ్ నగర్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చల్ల వంశీ
చందర్ రెడ్డి కి చేతి గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీ తో గెలిపించాలని
జడ్చర్ల నియోజకవర్గం రాజపూర్ మండలంలోని ఖానాపూర్ గ్రామంలో గడప గడప కు వెళ్లి ప్రచారం నిర్వహించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఇస్తున్న ఆరు గ్యారెంటీ ల గురించి వివరిస్తూ . ఆగస్టు 15. వరకు రైతు లకు 2. లక్షలు రుణ మాఫీ గురించి ప్రజలకు ప్రచారం చేయడం జరిగింది.ఈ కార్యక్రమం లో కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు బి రాములు, మాజీ సర్పంచ్ గోపాల్, మాజీ సర్పంచ్ జీవన్ రెడ్డి, అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ బాండ్ర సురేష్, ఏ రాములు, మాజీ వార్డ్ నెంబర్ అంజి,కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు
పాల్గొన్నారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *