
తంగళ్ళపల్లి నేటి ధాత్రి
తంగళ్ళపల్లి మండలం అంకిరెడ్డిపల్లి పద్మ నగర్ గ్రామాలు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు తోని ఆధ్వర్యంలో ఇంటింటా ప్రచారం చేయడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారంటీలలో ఐదు అమలు చేశామని ఎలక్షన్ అయిన తర్వాత ప్రజల కోరిక మేరకు ఆరోజు కూడా నెరవేరుస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు కి చేతి గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఈ సందర్భంగా పలు గ్రామాల్లో ప్రచారంలో పాల్గొన్నారు ఇట్టి కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు