నూతన తహసిల్దార్ ను మర్యాదపూర్వకంగా కలిసిన కాంగ్రెస్ నాయకులు.

చిట్యాల, నేటిధాత్రి :

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని చిట్యాల మండలానికి నూతన తహసీల్దారుగా విచ్చేసిన ఖజామొయుద్దీన్ ని శనివారం రోజున మర్యాదపూర్వకంగా కలిసి శాలువా పూల బోకేతో సన్మానించిన భూపాలపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి మధు వంశీకృష్ణ మరియు మండల కో ఆప్షన్ సభ్యులు మహమ్మద్ రాజ్ మహమ్మద్ సామాజిక సేవ కార్యకర్త శరత్ కుమార్ ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!