హసన్ పర్తి / నేటి ధాత్రి
హన్మకొండ జిల్లా హసన్ పర్తి మండలం హసన్ పర్తి మండల పరిషత్ కార్యాలయంలో నూతనంగా వచ్చిన యం పి డి ఓ ప్రవీణ్ కుమార్ నీ మర్యాద పూర్వకంగా కలిసిన మండల పార్టీ అధ్యక్షులుపోరెడ్డి మహేందర్ రెడ్డి
బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు
తంగేళ్ళపల్లే తిరుపతి
మండల మహిళ అధ్యక్షురాలు
జోర్క పూల(మాజీ సర్పంచ్)
మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు
సౌరం చరణ్ తేజ
నాగారం గ్రామ కార్యదర్శి ప్రశాంతి మరియు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు.