పరకాల నేటిధాత్రి
హనుమకొండ జిల్లా పరకాల మున్సిపాలిటీ 2వ వార్డులోని ఎస్సి కాలనీకి చెందిన బొచ్చు రాజు గత 5 సంవత్సరాల క్రితం మరణించాడు.ఇటీవలే వారి భార్య బొచ్చు స్వప్న అనారోగ్యంతో మరణించగా వారి ఇద్దరు పిల్లలు అనాథలయ్యారని తెలిసి చలించిన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పార్టీ ఉపాధ్యక్షులు ఒంటేరు శ్రావణ్ కుమార్,వర్కింగ్ ప్రెసిడెంట్ పొరండ్ల వేణు,జనరల్ సెక్రటరీ పబ్బ శ్రీనివాస్,ఓబీసీ చైర్మన్ ఆలేటి రాజు,మండల సోషల్ మీడియా కోఆర్డినేటర్ గడ్డం శివకుమార్,8వ వార్డు అధ్యక్షులు లడే శ్రీకాంత్, యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి బాసాని సుమన్ ఆర్ధిక సహాయన్ని అందించి కాంగ్రెస్ పార్టీ తరుపున అన్నివిధాలా అండగా ఉంటామని
హామీ ఇచ్చారు.
తల్లితండ్రులు కోల్పోయిన పిల్లలకు చేయూతనిచ్చిన కాంగ్రెస్ నాయకులు
