తంగళ్ళపల్లి నేటి ధాత్రి
తంగళ్ళపల్లి మండలం కస్బే కట్కూరికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు జూపల్లి రాజేశ్వరరావు మర్యాదపూర్వం కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ పార్టీ నాయకలు ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజలందరూ నూతన సంవత్సరంలో పిల్లాపాపలతో సుఖసంతోషాలతో ఉండాలని ఆ దేవుని కోరుకుంటూ రాష్ట్ర ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్ర ప్రభుత్వ వి ప్ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు ఆది శ్రీనివాస్..