*మల్హర్ లో పర్యటించిన కలెక్టర్ భావేశ్ మిశ్రా

మల్హర్ .నేటిదాత్రి.

మండలం లోని ఎడ్లపల్లి గ్రామం సమీపంలో ఉన్న బొగ్గుల వాగు కాలువ ను పరిశీలించి నీటి సామర్థ్యం మరియు కాలువ మరమ్మతులు డి ఈ గారితో మాట్లాడడం జరిగింది అదేవిధంగా ఎడ్లపల్లి మోడల్ స్కూల్ లో విద్యార్థుల తో మాట్లాడి పాఠశాల సమస్యలు భోజన వసతి గురించి తెలుసుకొని ఉపాధ్యాయ బృందం తో మాట్లాడారు.
ఈ కార్యక్రమంలో మల్హర్ ఎంపీపీ చింతలపల్లి మలహార్ రావు జెడ్పిటిసి అయితే కోమల రాజిరెడ్డి వారితో పాటు ఆయా శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!