నేటిధాత్రి కమలాపూర్ (హన్మకొండ)మండల కేంద్రంలోని విశ్వబారతి గిజుబాయ్ ప్లే స్కూల్ 2021-22 విద్యా సంవత్సరానికి గాను స్వచ్ఛత విద్యాలయ పుర స్కార్ కు ఎంపికైన ట్లు పాఠశాల కరస్పాండెంట్ మధు బాబు తెలిపారు.మండల విద్యాధికారి రాంకిషన్ రాజ్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు శశికళ కు అవార్డ్ పత్రం అందచేసి,అభినందించారు.
విశ్వబారతి ప్లే స్కూల్ కు స్వచ్ఛత పురస్కార్
