ఇబ్రహీంపట్నం, నేటి ధాత్రి
వర్షకొండ లో గత మూడు సంవత్సరాలుగా ముదిరాజ్ టీన్స్
ఆధ్వర్యంలో చిన్ని పిల్లలే మట్టితో దుర్గా మాత విగ్రహాన్ని స్వంతంగా తయారు చేసుకొని నిష్ఠగా కొలుస్తున్నారు నవరాత్రోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు ఉత్సవాల్లో భాగంగా ప్రతీ ఏటా మట్టి దుర్గామాత విగ్రహం వద్ద అన్న ప్రసాద వితరణ కూడా చేస్తున్నారు పిల్లలందరూ 9 నుండి 13 సంవత్సరాల లోపు వారే కావడం గమనార్హం పిల్లలను అందర్నీ చూసి గ్రామ ప్రజలు అభినందిస్తున్నారు