తారు రోడ్డు మంజూరు చేయించిన చొప్పదండి శాసనసభ్యులు మేడిపల్లి సత్యంకు కృతజ్ఞతలు తెలిపిన కాంగ్రెస్ నాయకులు

గంగాధర నేటిధాత్రి :

దాదాపు 30 సంవత్సరాల నుండి ఎమ్మెల్యేలు చేయని పని ఎన్నికై పది నెలల్లో ఎంఎల్ఏ సత్యం ప్రత్యేక శ్రద్ధతో నరసింహులపల్లె, ముప్పిడి నరసయ్యపల్లె గ్రామపంచాయతీలకు బీటీ రోడ్డు కొరకై సీఆర్ఆర్ నుండి 3.28 లక్షల నిధులు మంజూరు చేయించిన చొప్పదండి శాసన సభ్యులు మేడిపల్లి సత్యంకు కాంగ్రెస్ నాయకులు తోట మల్లారెడ్డి, పబ్బతి తిరుపత్తి రెడ్డి, గ్రామప్రజల ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!