
Wedding Ceremony
స్నేహితురాలి కుమారుని వివాహంలో బాల్య మిత్రులు
గణపురం నేటి ధాత్రి
గణపురం బండారుపల్లి గిరిజన భవన్ లో గుండు లలిత రమేష్ దంపతుల కుమారుడు గుండు వినయ్ రవీన ల వివాహ వేడుకకు బాల్య మిత్రులుహాజరై నూతన మధు వరులను ఆశీర్వదించారు. తమ కుమారుడి వివాహ వేడుకకు బాల్య మిత్రులు హాజరై ఆశీర్వదించినందుకు తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ వివాహ వేడుకలో అలువల పద్మ రాణి విజయ హైమ సునీత వి సునీత తోట భద్రయ్య రఘువీర్ రామన్న రమేష్ సంపత్ హరి ప్రసాద్ సునీల్ రవీందర్ రావు పాల్గొని ఏడవ తరగతి పూర్తి చేసుకుని 33 సంవత్సరాలు గడుస్తున్న మిత్రురాలి కుమారుడి పెళ్లిలో అందరూ కలిసినందుకు ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు.