
వేములవాడ, నేటి దాత్రి:
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ హాజరైన మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, కలెక్టర్ అనురాగ్ జయంతి , అదనపు కలెక్టర్ పూజారి గౌతమి, వేములవాడ మున్సిపల్ కమిషనర్ అన్వేష్,
సంబంధిత అధికారులు.
వేములవాడ ఆలయ అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలు, ఇతర అంశాలపై చర్చ.