కూకట్పల్లి జూలై 05 నేటి ధాత్రి ఇంచార్జ్
124 డివిజన్ ఎల్లమ్మబండ పరిధిలోని కమలమ్మ కాలనీలో గతంలో నిధులు మంజూరై పెండింగ్ వర్క్స్ జరుగుతున్న భూగర్భ డ్రైనేజీ లైన్ నిర్మాణ పనులను డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ కాలనీ వాసులతో కలిసి పరిశీలించ డం జరిగింది.ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ డ్రైనేజీ నిర్మా ణ పనులను నాణ్యత ప్రమాణాలతో త్వరితగతిన పూర్తి చేసి వినియోగంలోకి తీసుకురావాలని సంబంధిత అధికారు లను ఆదేశించారు.అలాగే భవిష్యత్తులో ఎలాంటి సమస్య తలెత్తకుండా డ్రైనేజీ నిర్మాణ పనులను పక్క ప్రణాళికతో పూర్తి చేయాలని అన్నారు.నిర్మాణ పనులను దగ్గరుండి పర్య వేక్షించాలని కాలనీ వా
రికి సూచించారు.కార్యక్రమంలో సమ్మా రెడ్డి,పాండు గౌడ్,షౌకత్ అలీ మున్నా,
సయ్యద్,అగ్రవాసు,వాలినాగేశ్వర
రావు,రాజుగౌడ్,బాలస్వామిసాగర్,
నరసింహ తదితరులు పాల్గొన్నారు.