చందుర్తి నూతన ఎస్సైగా వెంకటేశ్వర్లు శుక్రవారం పోలీస్ స్టేషన్లో బాధ్యతలు స్వీకరణ.

చందుర్తి, నేటిధాత్రి:

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు అందుబాటులో ఉంటానని అన్నారు.
ప్రజలు 100 డయల్ వినియోగించుకోవాలని సూచించారు.

మండలంలో శాంతి భద్రతలతో పాటు ప్రజల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!