శాయంపేట నేటి ధాత్రి:
శాయంపేట మండలం విశ్వకర్మ సింహగర్జన ఛలో హైదరాబాద్ కార్యక్రమానికి సంఘీభావం తెలిపిన మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు హైదరాబాదు లో నిర్వహిస్తున్న విశ్వకర్మల హక్కుల సాధనకై విశ్వబ్రహ్మణ విశ్వకర్మ మహాజన సింహగర్తన సభకు మండలం నుండి బయలుదేరిన బస్సుకు జెండా ఊపి ప్రారంభించిన బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు గంగుల మనోహర్ రెడ్డి, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ జెడ్పీటీసీ వంగాల నారాయణరెడ్డి పిఎసిఎస్ వైస్ చైర్మన్ దుదిపాల తిరుపతి రెడ్డి, ఉప సర్పంచ్ దైనంపల్లి సుమన్, ఈ కార్యక్రమంలో విశ్వకర్మ కుల సంఘం నాయకులు, బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.