
తంగళ్ళపల్లి నేటి ధాత్రి
సిరిసిల్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్గా నియమితులైన వేముల స్వరూప తిరుపతిరెడ్డి తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుని సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి కేకే మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో మర్యాదపూర్వకంగా కలిశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా పార్టీకి సేవలు చేస్తున్నామని వాటినీ గుర్తించిన కాంగ్రెస్.పార్టీ మాకు సరైన గుర్తింపు తెచ్చిన కాంగ్రెస్ పార్టీకి మార్కెట్ కమిటీ చైర్మన్గా డైరెక్టర్ గా మమ్మల్ని నియమించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు వీరి వెంట వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నరసింగం గౌడ్ డైరెక్టర్లు జిల్లా మహిళా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు కాముని వనిత నలిని కాంత్ మండల కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ప్రవీణ్ తదితరులు ఉన్నారు