నూతన పలకవర్గాన్ని సన్మానించిన ప్రముఖులు

తంగళ్ళపల్లి నేటి ధాత్రి

తంగళ్ళపల్లి మండల కేంద్రంలో స్థానిక ప్రెస్ క్లబ్ ఆవరణలో నూతన పాలకవర్గాన్ని సన్మానించిన కూర అంజిరెడ్డి.పూర్మాని. లింగారెడ్డి.SSC.. కేబుల్ యాజమాన్యం. మేనేజర్ ప్రశాంత్ . అలాగే కాంగ్రెస్ పార్టీ నాయకులు సన్మానించి ఫోటో అందజేశారు అలాగే ద్వారక ఫర్నిచర్ వారి ఆధ్వర్యంలో పాలకవర్గాన్ని ప్రెస్ క్లబ్ సభ్యులను దండలు శాలువాలతో సన్మానించారుఈ సందర్భంగా అధ్యక్షులు ప్రణయ్ మాట్లాడుతూ నూతన పాలకవర్గాన్ని ప్రత్యేకంగా సన్మానించిన అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ మండల లో ప్రజలకు సంబంధించి ఎటువంటి సమస్యలు వచ్చిన మా దృష్టికి తీసుకొస్తే సంబంధిత వారితో మాట్లాడి సమస్యలు పరిష్కరించడానికి ముందు ఉంటామని తెలియజేస్తూ అధ్యక్షులుగా ప్రణయ్ ఉపాధ్యక్షులుగా కంకణాల రాజేష్ ప్రధాన కార్యదర్శిగా.బర్ల బాలు కోశాధికారిగా కలకుంట్ల శ్రీనాథరావు సహాయ కార్యదర్శిగా దాసరి పరుశురాములు సాంస్కృతి కార్యదర్శిగా బర్ల ఏ స్పాల క్లబ్ సభ్యులు నుతదితరులను ప్రత్యేకంగా సన్మానించారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!