పత్తి కుమార్
కాప్రా నేటి ధాత్రి ఫిబ్రవరి
సైనిక్ పురి చౌరస్తా లో ఉన్నా పూలే విగ్రహానికి మరియు ఇ సి ఐ ఎల్ చౌరస్తా లో పూలే చిత్ర పటానికి పాలాభిషేకం చేసిన మేడ్చల్ జిల్లా యస్సీ విభాగం అద్యక్షులు పత్తీ కుమార్
రాష్ట్రంలో సమగ్ర కుల సర్వేకు రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేయడం పట్ల మేడ్చల్ జిల్లా యస్సీ విభాగం అద్యక్షులు పత్తీ కుమార్ హర్షం వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం అసెంబ్లీలో ఆమోదం తెలిపిందన్నారు.
రాష్ట్రంలోని అన్ని కులాల అభివృద్ధి, సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.
కుల గణనకు అసెంబ్లీలో తీర్మానం చేయడం పట్ల
ఈ సందర్భంగా పూలే విగ్రహానికి పాలాభిషేకం.
కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రాఘవరెడ్డి అంజిరెడ్డి కాప్రా డివిజన్ కార్పొరేటర్ స్వర్ణ రాజ్ కాప్రా డివిజన్ కాంగ్రెస్ అద్యక్షులు నాగ శేషు సినీయర్ నాయకులు ధనపాల్ రెడ్డి బాజీ బాషా ఆడెపు శ్రీనివాస్ నాగరాజు తోటకూర శ్రీకాంత్ రాజు పెద్ది నాగరాజు యాదగిరి శ్యామ్ షాబుద్దీన్ అమీన్ బాషా శ్రీకాంత్ టిల్లు విటల్ పూర్ణ యాదవ్ తధీతరులు పాల్గొన్నారు