డిల్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం

డిల్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడం పట్ల మెట్టుపల్లి పట్టణంలో సంబరాలు…

మెట్ పల్లి ఫిబ్రవరి 8 నేటి ధాత్రి

డిల్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం పట్ల సంబరాలు మెట్పల్లి పట్టణ అధ్యక్షుడు బోడ్ల రమేష్ ఆధ్వర్యంలో టాపసులు పేల్చి స్వీట్లు పంపిణీ చేసి సంబరాలు జరుపుకున్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జగిత్యాల జిల్లా అధ్యక్షులు రాచకొండ యాదగిరి బాబు పాల్గొని వారు మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో డిల్లీలో ఘనవిజయం సాధించిందని అత్యధిక మెజార్టీతో బిజెపి అభ్యర్థులను గెలిపించినoదుకు ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు ఢిల్లీ ప్రజలు ప్రజాస్వామ్య బద్ధమైన పాలనను కోరుకున్నారు అవినీతి, కుంభకోణాలు, జైలు పార్టీలు వద్దని నిశ్చయించుకున్నారని అని అన్నారు మన ఎంపీ ధర్మపురి అరవింద్ ప్రాతినిథ్యం వహించిన నియోజకవర్గంలో 14 వేల పై చిలుకు ఓట్లు సాధించినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపడం జరుగుతుంది ఢిల్లీ అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమని అని అన్నారు ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కన్వీనర్ చెట్లపల్లి సుఖేందర్ గౌడ్ గుంటుక సదాశివ్ వడ్డపెల్లి శ్రీనివాస్ దొనికెళ్ళ నవీన్ బాయ్ లింగారెడ్డి సుంకేటి విజయ్ తోకల సత్యనారాయణ మధ్యల లావణ్య సునీత కోయల్కా లింగేశ్వర్ కొల్లేపు శ్రీనివాస్ బోడ్ల నరేష్ కుడుకల రఘు లోలపు అనిల్ శ్రీరామ్ శివ కలిగుట శ్రీకాంత్ నరసింహారెడ్డి బిమనతి విజయ్ జెట్టి రూపేష్ జలంధర్ భోగ దత్తు హనుమాన్లు అంబాల జగన్ నరేష్ రణధీర్ నరసయ్య నరేందర్ తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version