సేవాలాల్ మహరాజ్ జయంతిని జయప్రదం చేయండి.

ఉత్సవ కమిటీ గౌరవ అధ్యక్షులు నీల్య నాయక్.

మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి

యావత్ లంబాడీల ఆరాధ్యదైవం సద్గురు శ్రీ శ్రీ శ్రీ సేవాలాల్ మహరాజ్ 285వ జయంతి పురస్కరించుకుని ఫిబ్రవరి 15 నాడు మండల కేంద్రంలో ఘనంగా జరుపుటకు నిర్ణయించడం జరిగిందని ఉత్సవ కమిటీ గౌరవ అధ్యక్షులు మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గం నవాబుపేట మండలం యన్మన్ గండ్ల గ్రామానికి చెందిన వడిత్యవత్ నీల్య నాయక్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జయంతి ఉత్సవాలకు రాజకీయ పార్టీలకు అతీతంగా నవాబుపేట మండల నలుములల నుండి లంబాడీ ప్రజానీకం పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని ఆయన కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!