
[5:28 pm, 14/02/2024] +91 98490 56295:
భీమారం, నేటిధాత్రి:
రాజన్న సిరిసిల్ల జిల్లా భీమరం మండలం వెంకట్రావుపేట గ్రామంలో వేములవాడ నియోజక వర్గం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఎం.ఎన్.ఆర్ ఈజీ.ఎస్ గ్రాంట్ నుండి 5 లక్షల నిధులతో వెంకట్రావుపేట గ్రామంలో పోతరాజు రాజలింగం ఇంటి దగ్గరి నుండి పోచమ్మ గుడి వరకు సిసి రోడ్డు పనులు ప్రారంభించారు అనంతరం ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కి సిసి రోడ్డు పనులకు నిధులు మంజూరు చేయించినందుకు గ్రామ ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు అజయ్, మండల మైనారిటీ అధ్యక్షులు ఎండి సయ్యద్, యూత్ కాంగ్రెస్ నాయకులు ప్రదీప్, ప్రేమ్, విజయ్, రంజిత్, అరుణ్, మరియు గ్రామ ప్రజలు తదిరులు పాల్గొన్నారు.
[5:29 pm, 14/02/2024] +91 98490 56295: ………️