shop

కాంగ్రెస్ ఖేల్ ఖతం దుకాణ్ బంద్.!

కాంగ్రెస్ ఖేల్ ఖతం దుకాణ్ బంద్ సీఎం వ్యాఖ్యలే నిదర్శనం ఎల్లారెడ్డిపేటలో కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ హాట్ కామెంట్స్ రాజన్న సిరిసిల్ల (నేటి ధాత్రి): ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డి పేట మండల కేంద్రానికి విచ్చేసిన కేంద్ర మంత్రి బండి సంజయ్ స్థానిక ప్రెస్ క్లబ్ ను సందర్శించారు. స్థానిక విలేకరులతో కొద్దిసేపు ముచ్చటించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ సీఎం వ్యాఖ్యలపై నిప్పులు చెరిగారు. ఏమన్నారంటే రాష్ట్ర…

Read More
Centenary Sabha

*ఓంకార్ గారి శత వేలాదిగా తరలిరావాలి *.!

*ఓంకార్ గారి శత జయంతి సభకు వేలాదిగా తరలిరావాలి * ఎంసిపిఐ (యు) జిల్లా నాయకుడు కొత్తకొండ రాజమౌళి మాదన్నపేట లో వాల్ పోస్టర్ ఆవిష్కరణ నర్సంపేట,నేటిధాత్రి:     ఈ నెల 12న వరంగల్ జిల్లా గీసుకొండ మండలంలోని మచ్చాపురం గ్రామంలో గల స్థూపం వద్ద జరిగే అమరజీవి,అసెంబ్లీ టైగర్, కామ్రేడ్ మద్దికాయల ఓంకార్ శతజయంతి సభకు ప్రజలు వేలాదిగా తరలిరావాలని ఎంసిపిఐ(యు) జిల్లా నాయకుడు కొత్తకొండ రాజమౌళి పిలుపునిచ్చారు.నర్సంపేట మండలంలోని మాదన్నపేట గ్రామంలో ఓంకార్…

Read More
President

ఘనంగా విలేకర్ జన్మదిన వేడుకలు.

ఘనంగా విలేకర్ జన్మదిన వేడుకలు జహీరాబాద్ నేటి ధాత్రి:       ఝరాసంగం మండలంలోని కంబాలపల్లి గ్రామానికి చెందిన జహీరాబాద్ నియోజకవర్గం రిపోర్టర్ నగేష్ జన్మదిన వేడుకలను వర్కింగ్ జర్నలిస్ట్ మీడియా కౌన్సిల్ జహీరాబాద్ నియోజకవర్గ అధ్యక్షులు జానారెడ్డి ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా రైతు హక్కుల సాధన సమితి సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు చిట్టెపల్లి బాలరాజ్ పాల్గొని విలేఖర్ నాగేష్ ను శాలువాతో సన్మానించి ఆశీర్వదించారు. ఈ సందర్భంగా ఆయన…

Read More
MLA

ఈదురు గాలుల బీభత్సానికి మార్కెట్ షెడ్.!

ఈదురు గాలుల బీభత్సానికి మార్కెట్ షెడ్ పైకప్పు ధ్వంసం మొగుళ్లపల్లి నేటి దాత్రి   మండలంలోని పర్లపల్లి గ్రామంలో. ఆదివారంవారం అర్ధరాత్రి ఈదురు గాలులు బీభత్సం సృష్టించడంతో. కూరగాయల మార్కెట్ షెడ్లు పైకప్పు కూలిపోవడం జరిగింది. ప్రజల అవసరాల మేరకు షెడ్డు మల్లి నిర్మానించాలని మాజీ జెడ్పిటిసి జోరుక సదయ్య అన్నారు. ప్రజల అవసరాల కోసం వారసంతపు సంత ప్రతి బుధవారం కూరగాయలు కొనుగోలు నిర్వహించడం జరిగేదని, ఒక్కసారిగా ఉరుములు మెరుపులతో గాలులు రావడంతో ద్వారంతో పాటు…

Read More
Medical camp.

ఉచిత మెగా వైద్య శిబిరాన్ని విజయవంతం.

ఉచిత మెగా వైద్య శిబిరాన్ని విజయవంతం చేసిన పాత్రికేయలు రెనే గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ చైర్మన్ ప్రొ.బంగారి స్వామి శ్రీరాంపూర్,(మంచిర్యాల)నేటి ధాత్రి:     మంచిర్యాల జిల్లాలోని పరిసర ప్రాంతాల పేద ప్రజలకు వైద్యం అందాలనే ఉద్దేశంతో ఈనెల 4వ తేదీన నస్పూర్-శ్రీరాంపూర్ ప్రెస్ క్లబ్ వారి సహకారంతో ఏర్పాటు చేసిన రేనే హాస్పిటల్ ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం కావడంలో ఆ పాత్రికేయుల కృషి ఎంతో విలువైనదని రేనే గ్రూప్ ఆఫ్ హాస్పిటల్ ప్రొఫెసర్…

Read More
alumni gathering

ఘనంగా పూర్వ విద్యార్థుల సమ్మేళనం.

శ్రీ గురుకులంలో ఘనంగా పూర్వ విద్యార్థుల సమ్మేళనం. నర్సంపేట,నేటిధాత్రి:   నర్సంపేట మండలంలోని లక్నపల్లి గ్రామ శివారులో గల శ్రీ గురుకుల విద్యాలయంలో 2012 సంవత్సరంలో పదవతరగతి.చదివిన విద్యార్థులు పూర్వ విద్యార్థుల సమ్మేళనంను ఘనంగా నిర్వహించారు. ఈ నేపథ్యంలో పూర్వ విద్యార్థులంతా తమ విధేయుడు నేర్పిన ఉపాధ్యాయులతో కలిసి చదువుకున్న పాఠశాలలో ఒకేవేదికపైకలుసుకోని పాత జ్ఞాపకాలు నెమలి వేసుకున్నారు ఒకరిని ఒక అలింగం చేసుకుంటూ ఆనాటి మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. నాటి ఉపాధ్యాయుల మంచి ఆలోచనలు,…

Read More
Medical Legal Assistance

జికె నామ్ ఎడ్యుకేషనల్.!

జికె నామ్ ఎడ్యుకేషనల్ ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యలో మెడికల్ లీగల్ సహకరం. ఛైర్మన్ డాక్టర్ సుప్రియా రత్న కుమార్ గౌడిపేరు నర్సంపేట,నేటిధాత్రి:   జికె నామ్ ఎడ్యుకేషనల్ అండ్ ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యలో మెడికల్, లీగల్ సహకారం అందించబడునని ట్రస్ట్ ఛైర్మన్ డాక్టర్ సుప్రియా రత్న కుమార్ గౌడిపేరు తెలిపారు. నర్సంపేటలో సోమవారం ఏర్పాటు చేసిన సమావేశంలో జికె నామ్ ఎడ్యుకేషనల్ అండ్ ఛారిటబుల్ ట్రస్ట్ ప్రాజెక్ట్ చైర్మన్ సుప్రియా రత్న కుమార్ గౌడి పేరు మాట్లడుతూ…

Read More
Engineering

జయముఖి ఇంజినీరింగ్ యాజమాన్యంపై చర్యలు.!

జయముఖి ఇంజినీరింగ్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి 150 తాటిచెట్ల ధ్వంసం..ఇంజనీరింగ్ కళాశాలపై ఎక్సైజ్ పోలీసులకు ఫిర్యాదు. ఉపాధి కోల్పోయిన గీత కార్మికులు.. మోకుదెబ్బ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రమేష్ గౌడ్. చర్యలు తీసుకోకపోతే ఆందోళన తప్పదు.. మోకుదెబ్బ నర్సంపేట డివిజన్ అధ్యక్షుడు కందుల శ్రీనివాస్ గౌడ్ చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని గౌడ సంఘం సభ్యులు ఆందోళన.. నర్సంపేట నేటిధాత్రి: వరంగల్ జిల్లా నర్సంపేట మండలంలోని మగ్దుంపురం గ్రామం శివారు జయముఖి ఇంజనీరింగ్ కాలేజ్ ఆవరణంలో వున్న తాటివనాన్ని…

Read More
Singareni workers

శ్రీవారి సేవలో సింగరేణి కార్మికులు.

శ్రీవారి సేవలో సింగరేణి కార్మికులు శ్రీరాంపూర్,(మంచిర్యాల) నేటి ధాత్రి:   అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు,కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి సేవకు తరలి వెళ్లిన సింగరేణి కార్మికులు.కరీంనగర్ లోని గోవిందపతి శ్రీవారి సేవ ఫౌండర్ గోవిందపతి శీనన్న ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు దొమ్మటి విజయ్ కుమార్,రాజేందర్, స్పందన,సత్య ప్రసాద్,నరేష్, శ్రీనివాస్,మోహన్ లు ప్రతి సంవత్సరం తేదీ 28/04 నుండి 05/05/25 వరకు భక్తిశ్రద్ధలతో శ్రీవారి సేవలో మునిగిపోతున్నారు.దేశం, రాష్ట్రం శష్యశ్యామలంగా, సుఖ సంతోషాలతో, సుభిక్షంగా…

Read More
Class and social struggles

వర్గ సామాజిక జమిలి పోరాటాలే.!

వర్గ సామాజిక జమిలి పోరాటాలే సమస్యలకు పరిష్కారం ఓంకార్ అనుసరించిన ఆదర్శ రాజకీయాలే నేటి తక్షణ అవసరం శత జయంతి వార్షికోత్సవ ప్రారంభ సభ వాల్ పోస్టర్ ఆవిష్కరించిన ఎంసిపిఐ(యు) నేతలు నర్సంపేట/వరంగల్ జిల్లా ప్రతినిధి, నేటిధాత్రి:   దేశంలో పెరిగిపోతున్న అసమానతలకు వర్గ సామాజిక ఐక్య పోరాటాలే పరిష్కారం చూపుతాయని ఈ క్రమంలో అమరజీవి కామ్రేడ్ మద్ది కాయల ఓంకార్ ఆచరించిన ఆదర్శ రాజకీయాలే నేటి తక్షణ అవసరమని ఎంసిపిఐ(యు) జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేష్,…

Read More
Alumni reunion

కమ్మపెల్లి పాఠశాలల్లో పూర్వ.!

కమ్మపెల్లి పాఠశాలల్లో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం.. నర్సంపేట,నేటిధాత్రి:       నర్సంపేట మండలంలోని కమ్మపెల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాల 2004-05 సంవత్సరానికి చెందిన పదవ తరగతి బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ప్రభుత్వ పాఠశాల ప్రాంగణంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్యఅతిథిగా ఆనాటి ప్రధానోపాధ్యాయులు అప్పారావు హాజరై మాట్లాడారు.20 సంవత్సరాల తర్వాత విద్యార్థులు అందరూ కలిసి ఉపాధ్యాయులను గౌరవించడం సంతోషంగా ఉందన్నారు. కాగా కమ్మపెల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలతో…

Read More
Press Release

సిరిసిల్ల జిల్లా సంక్షేమ అధికారి.!

రాజన్న సిరిసిల్ల జిల్లా సంక్షేమ అధికారి,పత్రిక ప్రకటన సిరిసిల్ల టౌన్ 🙁 నేటిధాత్రి )   రాజన్న సిరిసిల్ల జిల్లాలోని 10వ తరగతి ఉత్తీర్ణత పొందిన అనాథ, నిరాశ్రయులు మరియు నిరుపేద బాలికలకు 3సం.రాల డిప్లామా కోర్సులలో ప్రవేశానికి గాను దుర్గాబాయి దేశ్‌ముఖ్ ప్రభుత్వ మహిళా సాంకేతిక శిక్షణ సంస్థ, హైదరాబాద్ లో ప్రవేశానికి ధరఖాస్తులను ఆహ్వానించడం జరిగింది. కోర్సుల వివరాలు: డిప్లామా ఇన్ సివిల్ ఇంజనీర్ (DCE) విభాగంలో (60 సీట్లు), డిప్లామా ఇన్ ఎలక్ట్రికల్…

Read More
Former

తిరుపతి నాయక్ ను పరమర్శించిన మాజీఎమ్మెల్యే.!

తిరుపతి నాయక్ ను పరమర్శించిన మాజీఎమ్మెల్యే సుంకేరవిశంకర్ కరీంనగర్ నేటిధాత్రి: బిఆర్ఎస్ 25 వసంతాల రజతోత్సవ సభ విజయవంతం కొరకు బస్సుల ఏర్పాట్లు కార్యక్రమంలో ప్రైవేట్ కాలేజీకి వెళ్లిన సందర్భంగా మాజీ కొత్తపల్లి వైస్ ఎంపీపీ తిరుపతి నాయక్ ఇటీవలే ప్రమాదవశాత్తు తన కాలికి ఫ్రాక్చర్ అయి గాయపడిన విషయం తెలుసుకొని తిరుపతి నాయక్ స్వగృహం చింతకుంట శాంతి నగర్ లో కలిసి పరామర్శించిన చోప్పదండి నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు సుంకే రవిశంకర్. ఈసందర్భంగా సుంకే రవిశంకర్…

Read More
Summer training classes

వేసవి శిక్షణా తరగతులు.

విద్యా శాఖ ఆధ్వర్యంలో వేసవి శిక్షణా తరగతులు తొర్రూరు (డివిజన్) నేటి ధాత్రి     ప్రభుత్వ ఆదేశాల మేరకు తొర్రూరు మండలంలోని తొర్రూరు హై స్కూల్, చెర్లపాలెం హై స్కూల్, మాటేడు హై స్కూల్, అమ్మాపురం హై స్కూల్ మరియు హరిపిరాల హై స్కూల్ లలో పాఠశాల విద్యా శాఖ ఆధ్వర్యంలో వేసవి శిక్షణా తరగతులు (సమ్మర్ క్యాంప్)తేదీ 6-05-2025 నుండి 20-05-2025 వరకు (15 రోజులు), ఉదయం 8 గంటల నుండి 10:30 వరకు…

Read More
CMRF cheque presented

సి ఎం ఆర్ ఏఫ్ చెక్కు అందచేసిన.

సి ఎం ఆర్ ఏఫ్ చెక్కు అందచేసిన రాష్ట్ర ప్రణాళిక సంఘంవైస్ చైర్మన్ డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి వనపర్తి నేటిధాత్రి : గోపాల్ పేట్ మండల్ జయన్న తిరుమలాపురం గ్రామానికి చెందిన శ్రీలక్ష్మి అనారోగ్యం కారణంగా ఆసుపత్రి కి అయిన ఖర్చుల నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిదికి దరఖాస్తు చేసుకోగా 60,000 వేల రూపాయల విలువ గల చెక్కును రాష్ట్ర ప్రణాళిక సంఘము వైస్ చైర్మన్ చిన్నారెడ్డి బాధితురాలుకు అందజేశారు ముఖ్యమంత్రి సహాయ నిది ద్వారా కాంగ్రెస్…

Read More
Mandal Education Officer Hanumantha Rao congratulated.

ప్రభుత్వ పాఠశాలలకు పిల్లలను.!

ప్రభుత్వ పాఠశాలలకు పిల్లలను పంపించాలని ఒగ్గు కథ ప్రధానోపాధ్యాయులు -అచ్చ సుదర్శన్ నడికూడ,నేటిధాత్రి:   కథలు అంటే ఇష్టపడని వారు ఎవరు ఉండరని ముఖ్యంగా ఒగ్గు కథలంటే తెలంగాణ ప్రజలకు చాలా ఇష్టమని తెలుసుకున్న నడికూడ మండలం చర్లపల్లి ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు అచ్చ సుదర్శన్ చర్లపల్లి ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులను చేర్పించాలని ప్రముఖ ఒగ్గు కథ కళాకారుడు నర్ర సతీష్ యాదవ్ బృందం చే ఒగ్గు కథ పాట ను ఆదివారం రోజున చెప్పించడం జరిగింది.నర్ర…

Read More
Collector Prajavani.

కలెక్టర్ ప్రజావాణి లో 64 ఫిర్యాదులు.

కలెక్టర్ ప్రజావాణి లో 64 ఫిర్యాదులు వనపర్తి నేటిధాత్రి :   ప్రజావాణిలో వచ్చే ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో. నిర్వహించిన ప్రజావాణి లో అదనపు కలెక్టర్ రెవెన్యూ జి వెంకటేశ్వర్లు, అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ ఇన్చార్జి యాదయ్య తో కలిసి ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణి సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ, ఫిర్యాదుదారులకు తగిన సమాచారం అందించాల్సిన…

Read More
MLA Venkataramana Reddy's birthday

ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి పుట్టిన రోజు వేడుకలు

ఘనంగా మాజీ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి పుట్టిన రోజు వేడుకలు గణపురం బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు మోతే కర్ణాకర్ రెడ్డి గణపురం నేటి ధాత్రి గణపురం మండల కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించిన గణపురం మండల బిఆర్ఎస్ పార్టీ నాయకులు. బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు మోతే కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు….

Read More
BRS Party

మాజీ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి పుట్టిన రోజు వేడుకలు.

ఘనంగా మాజీ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి పుట్టిన రోజు వేడుకలు గణపురం బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు మోతే కర్ణాకర్ రెడ్డి గణపురం నేటి ధాత్రి       గణపురం మండల కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించిన గణపురం మండల బిఆర్ఎస్ పార్టీ నాయకులు. బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు మోతే కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి జన్మదిన…

Read More
Danasari Rajesh, State Joint Secretary,

తప్పుడు మైనింగ్ అనుమతులు పై చర్యలు తీసుకోవాలి.

తప్పుడు మైనింగ్ అనుమతులు పై చర్యలు తీసుకోవాలి కొత్తగూడ, నేటిధాత్రి:       ఆదివాసి సంక్షేమ పరిషత్ మహబూబాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ మహబూబాబాద్ గారిని కలిసి మెమొరండా ఇవ్వడమైనది. అనంతరం దనసరి రాజేష్ రాష్ర్ట జాయింట్ సెక్రటరీ ఆదివాసి సంక్షేమ పరిషత్ మాట్లాడుతూ. పూర్తి ఏజెన్సీ మండలం అయినటువంటి బయ్యారం మండల పరిధిలోని ధర్మాపురం రెవేన్యూ గ్రామం నామలాపాడు గ్రామపంచాయతీ పరిధిలో గిరిజన రైతులు మట్టితోలకాలకు అనుమతులు కావాలని గనులు మరియు…

Read More
error: Content is protected !!