students

విద్యార్థులకు ఆర్థిక క్రమశిక్షణను పెంపొందిం చాలి.

విద్యార్థులకు ఆర్థిక క్రమశిక్షణను పెంపొందిం చాలి సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి శాయంపేట ఎస్బిఐ మేనేజర్ రాజేష్ శాయంపేట నేటిధాత్రి: శాయంపేట మండల కేంద్రంలోని బాలికల కళాశాల లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శాయంపేట ఎస్బిఐ మేనేజర్ రాజేష్ మాట్లాడుతూ విద్యార్థి దశ నుండే ఆర్థిక క్రమశిక్షణ చాలా ముఖ్యమని ఈ ఆర్థిక క్రమశిక్షణ రేపటి బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తుందని…

Read More
drip irrigation

క్షేత్ర స్థాయిలో బిందు సేద్యాన్ని పరిశీలించిన జిల్లా

క్షేత్ర స్థాయిలో బిందు సేద్యాన్ని పరిశీలించిన జిల్లా ఉద్యనవవ అధికారి. జహీరాబాద్. నేటి ధాత్రి: జహీరాబాద్ నియోజకవర్గ ము, జహీరాబాద్ మరియు మొగుడంపల్లి మండలంలో బిందు సేద్యం తో పంటల సాగుకు పరిశీలించి న సంగారెడ్డి జిల్లా ఉద్యనవవ అధికారి సోమేశ్వర రావు.తెలంగాణ ఉద్యానవన శాఖ పథకం ద్వారా రైతులకు రాయితీ లపై అందజేసి న బిందు సేద్య పరికరాల వినియోగాన్నీ ప్రత్యేకంగా క్షేత్ర స్థాయిలోపర్యటించి తనిఖీ చేశారు. మండలం లోని మల్చేల్మా,మొగుడంపల్లి, చిన్న హైదరాబాద్ గ్రామాలలో…

Read More
Tailors Day

ప్రపంచ టైలర్స్ డే సందర్భంగా సన్మానాము చేసిన.

ప్రపంచ టైలర్స్ డే సందర్భంగా సన్మానాము చేసిన అఖిలపక్ష ఐక్యవేదిక వనపర్తి నేటిదాత్రి : అంతర్జాతీయ టైలర్స్ డే సందర్భంగా 28 వ వార్డు వెంగల్ రావు కాలనీ లోని క్లాసిక్ టైలర్ వేణుగోపాలచారి రామాలయం వెనుక కీర్తి టైలర్ నరసింహ లకు ఐక్యవేదిక సభ్యులు, 27,28 వార్డు సభ్యులతో కలిసి ఘనంగా సన్మానం చారు *ఈ కార్యక్రమంలో ఐక్యవేదిక జిల్లా అధ్యక్షులు సతీష్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు వెంకటేష్, తెలుగుదేశం రాష్ట్ర నాయకులు…

Read More
public welfare

ప్రజా సంక్షేమం పట్టని రేవంత్ సర్కార్.

*ప్రజా సంక్షేమం పట్టని రేవంత్ సర్కార్ * 6గ్యారంటీలను అమలు చేయాలని తాసిల్దార్ కార్యాలయం ముందు ఆందోళన కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు జరిగిన అన్యాయంపై నిలదీయాలని రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిక ఎం సిపిఐ( యు )డివిజన్ సహాయ కార్యదర్శి కొత్తకొండ రాజమౌళి నర్సంపేట,నేటిధాత్రి: ప్రజా సంక్షేమం పట్ల రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఎలాంటి పట్టింపులేదని ఎం సిపిఐ(యు)డివిజన్ సహాయ కార్యదర్శి కొత్తకొండ రాజమౌళి ఆరోపించారు.తెలంగాణలో ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్…

Read More
ZPHS School

మానవాళి మనుగడకు మూలం సైన్స్

మానవాళి మనుగడకు మూలం సైన్స్ నర్సంపేట,నేటిధాత్రి: మానవాళి మనుగడకు మూలం సైన్స్ అని శ్రీ గురుకుల ఫౌండర్ మోతె సమ్మిరెడ్డి అన్నారు.నర్సంపేట మహేశ్వరం గ్రామంలో జడ్పిహెచ్ఎస్ పాఠశాలలో జాతీయ సైన్స్ దినోత్సవం జరిగింది.ఈ వేడుకలకు ముఖ్యఅతిథిగా మహేశ్వరం శ్రీ గురుకుల ఫౌండర్ మోతె సమ్మిరెడ్డి పాల్గొన్నారు.మానవ జీవన మనుగడకు సైన్స్ తప్పనిసరి అవసరమని ఈ ప్రపంచాన్ని శాసిస్తున్నది నడిపిస్తున్నది సైన్స్ అని తెలిపారు. విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లు,డిక్షనరీలు బహుమతిగా అందజేసి,విద్యార్థులు అనేక ఆవిష్కరణలు జరపాలని, బాగా కష్టపడి…

Read More
Amara Veera

పల్లె పల్లెనా అమర వీరుల స్మారక వారోత్సవాలు.

మాదిగ అమరుల త్యాగాల ఫలితమే ఏ. బి. సి వర్గీకరణ – పల్లె పల్లెనా అమర వీరుల స్మారక వారోత్సవాలు నేటిధాత్రి ఐనవోలు/హన్మకొండ ఎమ్మార్పీఎస్ ఎంఎస్పి ఐనవోలు మండల ముఖ్య నాయకుల సమావేశం శుక్రవారం ఐనవోలు మండల కేంద్రంలో ఎం.ఆర్. పి. ఎస్. ఐనవోలు మండల అధ్యక్షులు చింత అశోక్ కుమార్ మాదిగ అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న జిల్లా ప్రధాన కార్యదర్శి బొక్కల నారాయణ మాదిగ మాట్లాడుతూ, మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో 30…

Read More
Scientific knowledge

శాస్త్రీయ జ్ఞానంతోనే ప్రపంచ పురోగతి

శాస్త్రీయ జ్ఞానంతోనే ప్రపంచ పురోగతి బాలాజీ విద్యా సంస్థల కార్యదర్షి డాక్టర్.జి.రాజేశ్వర్ రెడ్డి నర్సంపేట,నేటిధాత్రి: శాస్త్రీయ జ్ఞానమే ప్రజా జీవితానికి ఆయువు పట్టని,శాస్త్ర జ్ఞానం లేకపోతే ప్రపంచం ఇంతగా పురోగతిని సాధించేదికాదని బాలాజీ విద్యా సంస్థల కార్యదర్షి డాక్టర్ రాజేశ్వర్ రెడ్డి అన్నారు.జాతీయ విజ్ఞాన దినోత్సవం సందర్భంగా బాలాజీ టెక్నో స్కూల్లో ఏర్పాటు చేసిన వైజ్ఞానిక ప్రదర్శన కార్యక్రమాన్ని ప్రారంభించారు.ప్రతి విషయాన్ని కూడా శాస్త్రీయ దృక్పథంతో చదువుకొని నూతన ఆవిష్కరణలు చేయాలని డాక్టర్ రాజేశ్వర్ రెడ్డి విద్యార్థులకు…

Read More
Employment

ఉపాధి కూలీలకు పనులు కల్పించాలి.

ఉపాధి కూలీలకు పనులు కల్పించాలి. పనుల వద్ద సౌకర్యాలు కల్పించకుంటే చర్యలు తప్పవు వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద దుగ్గొండి మండలంలో ఉపాధి పనుల పరిశీలన. నర్సంపేట/దుగ్గొండి,నేటిధాత్రి: గ్రామాల్లో అర్హత గల ప్రజలకు గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనులు కల్పించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద సంబంధిత అధికారులను ఆదేశించారు.శుక్రవారం దుగ్గొండి మండలం చాపలబండ గ్రామంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద అధికారులతో కలిసి మహాత్మగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ…

Read More
MPO Ramu

నీటి ఎద్దడి రాకుండా చూడాలి: ఎంపిఓ రాము

నీటి ఎద్దడి రాకుండా చూడాలి: ఎంపిఓ రాము కామారెడ్డి జిల్లా/ పిట్లం నేటిధాత్రి: కామారెడ్డి జిల్లా పిట్లం మండలంలోని రాంపూర్ (కలాన్) గ్రామంలో గ్రామపంచాయతీ కార్యాలయం, పల్లె ప్రకృతి వనం, వైకుంఠధామం, నర్సరీ, కంపోస్టు షెడ్డు, గ్రామంలోని మంచినీటి మోటారులను పిట్లం మండల ఇన్చార్జి ఎంపీఓ, గ్రామ స్పెషల్ ఆఫీసర్ రాము శుక్రవారం పరిశీలించారు. అనంతరం గ్రామపంచాయతీ రికార్డులను తనిఖీ చేసి, ప్రజలకు నీటి ఇబ్బంది లేకుండా చూడాలని, మిషన్ భగీరథ నీటిని అన్ని ట్యాంకులలో నింపే…

Read More
sports

క్రీడలు మానషిక ఉల్లాసానికి దోహదపడతాయి.

క్రీడలు మానషిక ఉల్లాసానికి దోహదపడతాయి. జహీరాబాద్. నేటి ధాత్రి: జహీరాబాద్ నియోజకవర్గ ము ,స్థానిక వశిష్ఠ డిగ్రీ కళాశాలలో జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు ఆటల పోటీలు నిర్వహించారు. పాఠశాల ల్లో, కళాశాల ల్లో విద్యార్థులు శారీరికంగా దృఢంగా, మానషికంగా ఎదగడానికి క్రీడలు ఎంతో ఉపయోగపడతాయి అని వశిష్ఠ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ సిద్ధారెడ్డి అన్నారు. కళాశాల యాజమాన్యం ప్రతి సంవత్సరం ఔట్ డోర్ గేమ్ లు అనై కబడి, కోకో ,క్రికెట్ వీటితో పాటు…

Read More
statue

సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహావిష్కరణ.

సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహావిష్కరణ మరిపెడ నేటిధాత్రి. మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలంలోని గుండెపూడి గ్రామం లో ని సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న విగ్రహ దాత బయ్యా సోమన్న గౌడ్ మాట్లాడుతూ జమీనుదారులు, జాగీర్దారులు, దొరలు, భూస్వాములు చేసే దురాగతాలను గమనించి గోల్కొండ కోటపై బడుగు బలహీన వర్గాల జెండాను ఎగురవేయాలని నిర్ణయించి ఆ దిశగా ప్రస్థానం ప్రారంభించాడు. అయితే పాపన్నకు ఎలాంటి వారసత్వ నాయకత్వం కాని, ధనంకాని,…

Read More
Exhibition

రావూస్ ఇంటర్నేషనల్ స్కూల్ సైన్స్ ఫెయిర్ ఎగ్జిబిషన్.

రావూస్ ఇంటర్నేషనల్ స్కూల్ సైన్స్ ఫెయిర్ ఎగ్జిబిషన్ శేరిలింగంపల్లి,నేటి ధాత్రి:- శేరిలింగంపల్లి, గుల్మాహర్ పార్క్ కాలనీ లోని రావూస్ ఇంటర్నేషనల్ స్కూల్ నందు శుక్రవారం జెగా ఫ్రై మా డా|| సి. విరామన్ జన్మదిన కారణంగా రావూన్ విద్యాసంస్థలు ఈ విజ్ఞాన ప్రదర్శనను నిర్వహించారు. ఈ సందర్భంగా సైన్స్ ఎగ్జిబిషన్లో విద్యార్థులు ఎంతో ఉత్సాహంతో పాల్గొని వారి ప్రాజెక్టులను ప్రదర్శించారు. ఈ సైన్స్ ఎగ్జిబిషన్లను రావూన్ విద్యాసంస్థల చైర్మన్ శ్రీ పోల్సాని ప్రభాకర్ రావు గారు సందర్శించి…

Read More
ZPTC

అన్నదాతలకు అండగా ఉంటాం.

అన్నదాతలకు అండగా ఉంటాం -రైతుల పక్షాన పోరాటం చేస్తాం -బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య ఎల్లారెడ్డిపేట(రాజన్న సిరిసిల్ల) నేటి ధాత్రి మల్కపేట కాల్వ పరివాహక రైతులు కాల్వ నీళ్ల కోసం చేసే పోరాటానికి మద్దతు ఉంటమాని అని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య అన్నారు. శుక్రవారం దేవుని గుట్ట తండా లో ఎండిపోయిన పంట కాలువ, పంట పొలాలను మాజీ జెడ్పిటిసి చీటీ లక్ష్మణ్ రావు, బీఆర్ఎస్ నాయకులతో కలిసి పరిశీలించి మాట్లాడారు. గత…

Read More
Collector

వనపర్తిలో సి ఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలిస్తున్న కలెక్టర్ ఎస్పీ.

వనపర్తిలో సి ఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలిస్తున్న కలెక్టర్ ఎస్పీ వనపర్తి నేటిదాత్రి : వనపర్తి లో సి ఎం పర్యటనకు ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు.మార్చి 2వ తేదీన ముఖ్యమంత్రి వనపర్తి జిల్లా పర్యటనను దృష్టిలో ఉంచుకొని శుక్రవారం ఉదయం జిల్లా ఎస్పీ రావుల గిరిధర్, అదనపు కలక్టర్ లోకల్ బాడీస్ సంచిత్ గంగ్వార్, అదనపు కలెక్టర్ రెవెన్యూ జి వెంకటేశ్వర్లు, జడ్పి సిఇ ఒ యాదయ్య, డిఎస్పీ వేంకటేశ్వర…

Read More
Collector Satya Prasad

జర్నలిస్టులకు ప్రమాద బీమా కల్పించడం సంతోషకరం.

జర్నలిస్టులకు ప్రమాద బీమా కల్పించడం సంతోషకరం కలెక్టర్ సత్య ప్రసాద్ టీ ఎస్ జేయు ఆధ్వర్యంలో జర్నలిస్టుల అటాక్స్ కమిటీ పునరుద్ధరించడానికి వినతి పత్రం అందజేత ఇబ్రహీంపట్నం, నేటిధాత్రి: జర్నలిస్టులపై దాడులకు సంబంధించిన కమిటీని పునరుద్ధరించాలి అని తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్స్ యూనియన్ ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ సత్య ప్రసాద్ కు వినతి పత్రం అందజేశారు.తెలంగాణ స్టేట్ జర్నలిస్టు యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు పురుషోత్తం నారగౌని ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రధాన…

Read More
Congress

పట్టణాల అభివృద్దే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం.

పట్టణాల అభివృద్దే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం పథకాలను ప్రజల్లోకి తీసుకుపోవాలి కొయ్యాడ శ్రీనివాస్ కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు పరకాల నేటిధాత్రి ఎమ్మెల్యే రేవురి ప్రకాష్ రెడ్డి అదేశాలమేరకు(1,2,3)వార్డులలో కాంగ్రేస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు కొయ్యడా శ్రీనివాస్ అధ్యక్షతన ఏర్పాటుచేసిన కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు.ఈ సమావేశానికి పరకాల పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొయ్యడ శ్రీనివాస్,మాజీ ఎమ్మెల్యే మొలుగురి భిక్షపతి,ఎఎంసి చైర్మన్ చందుపట్ల రాజిరెడ్డి హాజరయ్యారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కులగణన,మరియు…

Read More
Aghori Mata

మంచిర్యాల జిల్లాలో ప్రత్యక్షమైన అఘోరిమాత..

మంచిర్యాల జిల్లాలో ప్రత్యక్షమైన అఘోరిమాత మంచిర్యాల,నేటి ధాత్రి: మంచిర్యాల జిల్లా నస్పూర్ హైవే రోడ్డుపై కారులో దూసుకెళ్తున్న అఘోరీ మాత.శుక్రవారం ఉదయం11:45 నిమిషాల టైం లో కారులో వెళ్తున్న అఘోరిమాతను చూసిన ప్రజలు ఆపే ప్రయత్నం చేసిన అఘోరిమాత కారు ఆపకుండా వెళ్లిపోయారు.కాలేశ్వరం దేవాలయానికి అఘోరి మాత వెళ్తున్నారేమో అని ప్రజలు అభిప్రాయ పడుతున్నారు.

Read More
MLA

మల్లన్న స్వామి జాతరలో పాల్గొన్న ఎమ్మెల్యే.

మల్లన్న స్వామి జాతరలో పాల్గొన్న ఎమ్మెల్యే దేవరకద్ర /నేటి ధాత్రి. మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండలం వెంకటయ్య పల్లి గ్రామంలో శుక్రవారం మైలారం మల్లన్న స్వామి జాతర మహోత్సవాలలో దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి మల్లన్న స్వామికి పూజలు నిర్వహించారు. అనంతరం గ్రామంలో ముదిరాజ్ కమ్యూనిటీ హాల్, స్కూల్ కాంపౌండ్ హాల్, సీసీ రోడ్ల నిర్మాణాలకు భూమి పూజ చేశారు. తదనంతరం జేఈఈలో అత్యుత్తమ మార్కులు సంపాదించిన దేవరకద్ర పట్టణానికి చెందిన కాంగ్రెస్ నాయకులు ఖాదర్…

Read More
Election of Construction Workers Union

కన్స్ట్రక్షన్స్ వర్కర్స్ యూనియన్ ఎన్నిక.

తెలంగాణ రాష్ట్ర బిల్డింగ్ అండ్ కన్స్ట్రక్షన్స్ వర్కర్స్ యూనియన్ ఎన్నిక. బెల్లంపల్లి నేటిధాత్రి : ఈ రోజు బెల్లంపల్లి పట్టణం సిపిఐ కార్యాలయంలో, తెలంగాణ రాష్ట్ర బిల్డింగ్ అండ్ కన్స్ట్రక్షన్స్ వర్కర్స్ యూనియన్ Regd no: 2829 ఏఐటీయూసీ అనుబంధం మంచిర్యాల జిల్లా కార్యదర్శి జాడి పోశం. ఆధ్వర్యంలో బెల్లంపల్లి నియోజకవర్గ పట్టణ హడక్ కమిటీలను ఎన్నుకోవడం జరిగింది, బెల్లంపల్లి నియోజకవర్గ కో కన్వీనర్ గా కొంకుల రాజేష్,బెల్లంపల్లి పట్టణ కన్వీనర్ గా ఆవునూరి రాజయ్య, కోకన్వీనర్…

Read More
Natural disasters

ప్ర‌కృతి విప‌త్తును రాజ‌కీయం చేస్తున్నారు.

ప్ర‌కృతి విప‌త్తును రాజ‌కీయం చేస్తున్నారు ప్ర‌మాదంపై ప్ర‌భుత్వం త‌క్ష‌ణ‌మే స్పందించింది. నాగర్ కర్నూల్ /నేటి ధాత్రి. మాజీ మంత్రి హ‌రీష్ రావుతో స‌హా బీఆర్ఎస్ నేత‌లు రాజకీయ ప్రయోజనాలు, త‌మ ఉనికి కోస‌మే బీఆర్ఎస్ నేత‌లు అసత్య ఆరోపణలు చేస్తున్నారని ప‌ర్యాట‌క‌, సాంస్కృతిక‌, ఎక్సైజ్ శాఖ మంత్రి జూప‌ల్లి కృష్ణారావు అన్నారు. గాంధీభ‌వ‌న్ లో శుక్ర‌వారం మంత్రి జూప‌ల్లి మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ నేత‌లు బాధ్య‌త‌ర‌హితంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారని, ఎస్ఎల్బీసీపై నిస్సిగ్గుగా బీఆర్ఎస్ నేత‌లు దుష్ప్రచారాలు చేస్తున్నారని, ప్రకృతి…

Read More
error: Content is protected !!