Iftar dinner.

ఇఫ్తార్ విందులో పాల్గొన్న టీఎస్ఐడిసి మాజీ చైర్మన్.

ఇఫ్తార్ విందులో పాల్గొన్న టీఎస్ఐడిసి మాజీ చైర్మన్ మహ్మద్ తన్వీర్. జహీరాబాద్ నేటి ధాత్రి: ఝరాసంగం మండల కేంద్రంలో ఆలంగిరి జామియా మసీదులో ఇఫ్తార్ విందులు మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తాయని టీఎస్ఐడిసి మాజీ చైర్మన్ మహ్మద్ తన్వీర్ అన్నారు.ఈ మేరకు శుక్రవారం ఝరాసంగం గ్రామ ఆలంగిరి జామియా మసీద్ లో మహమ్మద్ యూనుస్ ఆధ్వర్యంలో ఝరాసంగం లోని మసీదు కార్యాలయంలో రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా…

Read More
Holi celebrations.

హోలీ సంబరాల్లో మహిళా మణులు.

హోలీ సంబరాల్లో మహిళా మణులు నస్పూర్,(మంచిర్యాల)నేటి ధాత్రి: మంచిర్యాల జిల్లా నస్పూర్ పట్టణంలోని షిర్కే కాలనీలో మహిళా మణులు హోలీ సంబరాలు ఘనంగా జరుపుకోవడం జరిగింది.ముందుగా మహిళలు ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ ఒకరికి ఒకరు హోలీ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు.అలాగే చెడుపై మంచి విజయం సాధించినందుకు వసంత రుతువు శోభతో ప్రకృతి పులకించేవేళ సమాజంలో సాఖ్యాతను పెంచుతూ అందరూ కలసి మెలసి ఉండాలని చెప్పే హోలీ పండుగను మహిళలు అందరూ కూడా సంతోషంగా శుక్రవారం జరుపుకున్నారు.హోలీ పండుగను…

Read More
Holi

ఘనంగా హోలీ సంబరాలు జరుపుకున్న చిన్నారులు.

ఘనంగా హోలీ సంబరాలు జరుపుకున్న చిన్నారులు నస్పూర్,(మంచిర్యాల) నేటి ధాత్రి: మంచిర్యాల జిల్లా నస్పూర్ కాలనీలో చిన్న పిల్లలు అంతా కలిసి హోలీ సంబరాలు ఘనంగా జరుపుకున్నారు.ప్రతి సంవత్సరం మార్చి నెలలో కామ దహనం తర్వాత వచ్చే హోలీ పండుగను చిన్నా పెద్ద అంతా కలిసి కులమత బేధాలు లేకుండా రంగురంగుల రంగులతో ఒకరిపై ఒకరు ప్రేమ ఆప్యాయతో చల్లుకుంటూ రంగులు పూస్తూ కేరింతలతో జరుపుకునే గొప్ప పండుగ హోలీ అలాగే పిల్లలతో పెద్దలు అందరూ కూడా…

Read More
Lakshman Swamy

ఆలయ ధర్మకర్త కొండా లక్ష్మణ్ స్వామి మృతి.

ఆలయ ధర్మకర్త కొండా లక్ష్మణ్ స్వామి మృతి. #నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి. నల్లబెల్లి, నేటి ధాత్రి: మండల కేంద్రానికి చెందిన సీతారామస్వామి దేవాలయం ధర్మకర్త గ్రామ అభివృద్ధి కమిటీ ముఖ్య సలహాదారుడు కొండా లక్ష్మణ్ స్వామి గుండెపోటుతో మరణించాడు. దీంతో గ్రామంలో విషాదం నెలకొంది ఆలయ ధర్మకర్త మృతి చెందిన విషయం తెలుసుకున్న మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి మృతుని స్వగృహానికి చేరుకొని లక్ష్మణ్ స్వామి పార్థివదేహానికి పూలమాలవేసి నివాళులర్పించారు అనంతరం…

Read More
Holi

అంబరన్ని అంటిన హోలీ సంబరాలు.

బెల్లంపల్లి బాబు క్యాంప్ బస్తీలో అంబరన్ని అంటిన హోలీ సంబరాలు. బెల్లంపల్లి నేటిధాత్రి : హోలీ పండుగ సందర్భంగా బెల్లంపల్లి పట్టణంలో బాబు క్యాంప్ బస్తీ సంఘమిత్ర యూత్ క్లబ్ ఆధ్వర్యంలో అంగరంగంగా వైభవంగా హోలీ పండుగ జరుపుకున్నారు పండుగను సంతోషంగా బస్తీ వాసులు పెద్దలు చిన్నారులు పాల్గొని ఒకరిపై ఒకరు రంగులు చల్లుకొని సంతోషాన్ని రంగులతో హోలీ పండుగ జరుపుకున్నారు.వారు మాట్లాడుతూ పట్టణ ప్రజలకు హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో కోట.శ్రీను సామల…

Read More
IAS

హోలీ పండుగ శుభాకాంక్షలు.

హోలీ పండుగ శుభాకాంక్షలు తెలియజేసిన ఐటీడీఏ పీవో బి రాహుల్ ఐఏఎస్ భద్రాచలం నేటి దాత్రి,: ఏజెన్సీ ఏరియా పరిధిలో వివిధ కార్యాలయాలలో పనిచేయుచున్న ఉద్యోగులు, ఆశ్రమ, గురుకుల పాఠశాల, కళాశాలలో పనిచేస్తున్న ప్రిన్సిపాల్, అధ్యాపకులు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు మరియు గిరిజన విద్యార్థిని, విద్యార్థులకు హోలీ పండుగ శుభాకాంక్షలు తెలుపుతున్నట్లు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ గురువారం నాడు ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతి సంవత్సరం చతుర్దశి నాడు కాముని దహనం జరిపి, మరుసటి రోజు…

Read More
Special RTC buses for Kodavatancha fair

కొడవటంచ జాతరకి ప్రత్యేక ఆర్టీసీ బస్సులు..

కొడవటంచ జాతరకి ప్రత్యేక ఆర్టీసీ బస్సులు భూపాలపల్లి డిపో మేనేజర్ ఇందు భూపాలపల్లి నేటిధాత్రి జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం కొడవటంచలో ఈనెల 14, 15, తేదీల్లో కొడవటంచ దేవ స్థానంలో జరిగే శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి జాతరకి పరకాల భూపాలపల్లి నుంచి ప్రత్యేకంగా బస్సు లు నడిపిస్తున్నట్లు భూపాలపల్లి డిపో మేనేజర్ ఏ .ఇందు ఒక ప్రకటనలో తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొడవటంచ శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి వచ్చే భక్తుల…

Read More
Collector

జిల్లా కలెక్టర్ ని మర్యాదపూర్వకంగా నూతన ఎస్పీ.

జిల్లా కలెక్టర్ ని మర్యాదపూర్వకంగా నూతన ఎస్పీ * సిరిసిల్ల టౌన్: (నేటి ధాత్రి) రాజన్న సిరిసిల్ల జిల్లా నూతన ఎస్పీగా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన మహేష్ బాబాసాహెబ్ గితే(IPS), ఈరోజు సిరిసిల్ల సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా(IAS) ను మర్యాదపూర్వకంగా కలిసి పూలమొక్కను అందజేసారు.

Read More
Sandalwood

రూ. 45లక్షల విలువ గల ఎర్రచందనం స్వాధీనం.

*రూ. 45లక్షల విలువ గల ఎర్రచందనం స్వాధీనం.. *కారులో అక్రమ రవాణా చేస్తుండగా 112 ఎర్రచందనం దుంగలు పట్టుకున్న టాస్క్ ఫోర్స్… *ఇద్దరు స్మగ్లర్లు అరెస్టు.. *కారును స్వాధీనం చేసుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు.. తిరుపతి(నేటి ధాత్రి) మార్చి 13: తిరుపతి జిల్లా పుత్తూరు అటవీ ప్రాంతంలో అక్రమ రవాణా చేస్తున్న 112 ఎర్రచందనం దుంగలతో పాటు, రవాణాకు ఉపయోగించిన కారును తిరుపతి ఎర్రచందనం టాస్క్ ఫోర్సు పోలీసులు స్వాధీనం చేసుకుని, దీనికి సంబంధించి ఇద్దరు స్మగ్లర్లను…

Read More
police

దేవుని రూపంలో ఎదురైన నెక్కొండ పోలీసులు.

దేవుని రూపంలో ఎదురైన నెక్కొండ పోలీసులు @ ఎస్సై మహేందర్ సేవలు అభినందనీయం #నెక్కొండ ,నేటి ధాత్రి: మండలంలోని బొల్లికొండ గ్రామానికి చెందిన బానోత్ బాలాజీ అనే రైతు బుధవారం వ్యవసాయ పనుల నిమిత్తం తన బావి వద్ద వ్యవసాయ పనులు చేస్తున్న తరుణంలో బాలాజీ పాముకాటుకు గురవడంతో బాలాజీ కుటుంబీకులు 108 సమాచారం ఇవ్వగా ఆ సమయంలో నెక్కొండ కు సంబంధించిన 108 అంబులెన్స్ అందుబాటులో లేకపోవడంతో విధులలో భాగంగా ఎస్సై మహేందర్ తన సిబ్బందితో…

Read More
Bus stand

లోక్ సభలో ఇంటర్-మోడల్ బస్ స్టేషన్ ప్రగతిపై.!

*లోక్ సభలో ఇంటర్-మోడల్ బస్ స్టేషన్ ప్రగతిపై ఎంపీ గురుమూర్తి ప్రశ్న… *మంత్రిత్వ శాఖ క్లారిటీ.. తిరుపతి(నేటి ధాత్రి) మార్చి 13: తిరుపతి బస్ స్టాండ్‌లో ఇంటర్-మోడల్ స్టేషన్ (ప్యాసింజర్ ట్రాన్స్‌పోర్ట్ టెర్మినల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్) ఏర్పాటు ప్రస్తుత స్థితిపై గురువారం ప్రశ్నోత్తరాల సమయంలో తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి వివరణ కోరారు. హోలీ పండగ నేపద్యంలో సోమవారం వరకు పార్లమెంటు సెలవు కావడంతో కేంద్ర రహదారులు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ లిఖిత పూర్వక సమాదనమిచ్చారు….

Read More
Holi celebration

హోలీ వేడుకలు సురక్షితంగా జరుపుకోవాలి.

హోలీ వేడుకలు సురక్షితంగా జరుపుకోవాలి ఎస్సై నరేష్ ముత్తారం :- నేటి ధాత్రి హోలీ వేడుకలను ప్రజలు సురక్షితంగా ఆనందంగా జరుపుకోవాలని సూచించారు హోలీ పర్వదినం పురస్కరించుకొని శుక్రవారం ఉదయం 6గంటల నుండి మధ్యాహ్నం 12గంటల వరకు ప్రజలు సంతోషంగా జరుపుకోవాలి సహజ సిద్దమైన రంగులను ఉపయోగించాలని సూచించారు మధ్యం మత్తులో వాహనాలు నడపటం మధ్యం మత్తులో రోడ్లపై వచ్చే వారిని ఇబ్బంది పెట్టడం అసభ్యంగా ప్రవర్తించడం వాహనాల పై రంగులు చల్లడం చట్ట విరుద్ధంమని తెలిపారు…

Read More
Holi

శార్వాణి విద్యానికేతన్ పాఠశాల లో ఘనంగా హోలీ సంబరాలు.

శార్వాణి విద్యానికేతన్ పాఠశాల లో ఘనంగా ముందస్తు హోలీ సంబరాలు ముత్తారం :- నేటి ధాత్రి ముత్తారం మండలం ఖమ్మంపల్లి గ్రామం శార్వాణి విద్యానికేతన్ పాఠశాల లో ముందస్తు హోలీ సంబరాలు ఘనంగా నిర్వహించారు పాఠశాల విద్యార్థులతో కలిసి ఉపాధ్యాయులు ఒకరి పై ఒకరు రంగులు చల్లుకుంటూ హోలీ సంబురాలు జరుపుకున్నారు శార్వాణి విద్యానికేతన్ పాఠశాల కరస్పాడెంట్ దాయకపు శ్రీనివాస్ మాట్లాడుతూ హోలీ సంబురాలు ఎంత ఆనందంగా సంతోషంగా జరుపుకుంటున్నారో విద్యార్థుల జీవితాలు సంతోష కరమైన రంగులమయం…

Read More
CFO

కొమ్మాల జాతర ఏర్పాట్ల పనులు పరిశీలించిన.!

కొమ్మాల జాతర ఏర్పాట్ల పనులు పరిశీలించిన సిఎఫ్ఓ ఆర్.సునీత కొమ్మాల లక్ష్మినరసింహస్వామిని దర్శించుకున్న అడిషనల్ కలెక్టర్. జాతర ఏర్పాట్ల పనులు పరిశీలన. వరంగల్ జిల్లా ప్రతినిధి/నర్సంపేట నేటిధాత్రి: నేటి నుండి ప్రారంభం కానున్న కొమ్మాల లక్సినరసింహస్వామి జాతర ఉత్సవాల నేపథ్యంలో జిల్లా దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ సిఎఫ్ఓ కొమ్మాల పండుగా ముఖ్య కార్యనిర్వహణ అధికారిని ఆర్ సునీత గురువారం అందుకు సంబంధించిన పనులకు పరిశీలించారు.ముందుగా కొమ్మాల లక్ష్మి నరసింహస్వామిని దేవాలయ ఈ.ఓ నాగేశ్వర్ రావుతో కలిసి…

Read More
CC roads

బిజెపి పార్టీ ఆధ్వర్యంలో సిసి రోడ్ల నిర్మాణానికి భూమి పూజ.

బిజెపి పార్టీ ఆధ్వర్యంలో సిసి రోడ్ల నిర్మాణానికి భూమి పూజ… తంగళ్ళపల్లి నేటి ధాత్రి… తంగళ్ళపల్లి మండలం మండెపల్లి గ్రామంలో మండేపల్లి గ్రామంలో సిసి రోడ్డు భూమి పూజ చేశారు ఈ సందర్భంగా బిజెపి నాయకులు మాట్లాడుతూ. M.G.NREGS. పథకం కింద రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలానికి ఒక కోటి 75 లక్షల రూపాయల నిధులను కేటాయించారు అందులో భాగంగా తంగళ్ళపల్లి మండలం మండేపల్లి గ్రామానికి 5 లక్షల రూపాయలతో సిసి రోడ్ల నిర్మాణాన్ని ప్రారంభించారు…

Read More
Coronation

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పాలాభిషేకం.!

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పాలాభిషేకం… తంగళ్ళపల్లి నేటి ధాత్రి.. తంగళ్ళపల్లి మండలంలో రామచంద్రపుర గ్రామ రైతులు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పాలాభిషేకంచేయడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తంగళ్ళపల్లి మండలానికి ఆనుకుని ఉన్న దాచారం బానప్ప చెరువు నిండడం వలన ఆయకట్టు కింద ఉన్న రామచంద్రపురం మరియు మరికొన్ని గ్రామాలకు పొలాల్లో నీళ్లు లేక ఎండిపోకుండా జక్కాపూర్ కె నాలినుండి నీటి విడుదల చేయించి మండలానికి నీరు రావడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి దృష్టికి…

Read More
Govt

ప్రభుత్వ ఆదేశాలు బేఖాతరు.!

కల్వకుర్తిలో..ప్రభుత్వ ఆదేశాలు బేఖాతరు కల్వకుర్తి /నేటి ధాత్రి. కల్వకుర్తి పట్టణంలో కొందరు వ్యాపారస్తులు ప్రభుత్వ ఆదేశాలను అధిక్రమిస్తున్నారని పట్టణవాసులు అన్నారు. స్థానికులు మాట్లాడుతూ.. మున్సిపాలిటీ నిబంధన ప్రకారం.. అనుమతి తీసుకుని, వ్యక్తిగతంగా ఇష్టానుసారంగా అక్రమ కట్టడాలు చేపడుతున్నారని పట్టణవాసులు తెలిపారు. రాకపోకులకు పార్కింగ్ కు ఎలాంటి స్థలం వదలకుండా.. షాపింగ్ కాంప్లెక్స్ లు నిర్మిస్తున్నారన్నారు. దీనివల్ల రాకపోకులకు ఇబ్బందికరంగా మారిందన్నారు. పట్టణానికి చెందిన ఓ వ్యక్తి ఆర్డీఏంఏ కార్యాలయంలో ఫిర్యాదు చేయగా… స్పందించిన అధికారులు మున్సిపల్ అధికారులకు…

Read More
YSRCP

వైసీపీది యువత పోరు కాదు.. దగా పోరు..!

*వైసీపీది యువత పోరు కాదు.. దగా పోరు.. *తెలుగుదేశం పార్టీ విద్యార్థి విభాగం పలమనేరు నియోజకవర్గ అధ్యక్షులు మురళి.. పలమనేరు(నేటి ధాత్రి) మార్చి 13: టి ఎన్ ఎస్ ఎఫ్, చిత్తూరు పార్లమెంట్ అధ్యక్షులు వి.త్యాగరాజు ఆదేశాల మేరకు ఈరోజు టిఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో పలమనేరులో మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది,ఈ సమావేశంలో టిఎన్ఎస్ఎఫ్ పలమనేరు నియోజకవర్గ అధ్యక్షుడు మురళి మాట్లాడుతూ వైసిపీ యువత పోరు పేరుతో తలపెట్టిన కార్యక్రమం చాలా హాస్యాస్పదంగా ఉందని అన్నారు. 2014-…

Read More
Culture

మన సంస్కృతిని ప్రపంచానికి చాటిన ఘనత కవితక్కదే.

మన సంస్కృతిని ప్రపంచానికి చాటిన ఘనత కవితక్కదే…. – జాగృతితోనే బతుకమ్మ సంబరాలకు పునర్జీవం – మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్‌ – మంథనిలో ఘనంగా కవితక్క జన్మదిన వేడుకలు మంథని :- నేటి ధాత్రి మన సంస్కృతి సంప్రదాయాలను ప్రపంచస్థాయిలో చాటిన ఘనత కల్వకుంట్ల కవితక్కకే దక్కుతుందని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్‌ అన్నారు. మాజీ ఎంపీ,ఎమ్మెల్సీ, జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత జన్మదిన వేడుకల్లో బాగంగా గురువారం మంథని పట్టణంలోని రాజగృహాలో…

Read More
financial assistance

మృతుని కుటుంబానికి దుబాయ్ గ్రూప్ ఆర్థిక సాయం.

మృతుని కుటుంబానికి దుబాయ్ గ్రూప్ ఆర్థిక సాయం చందుర్తి, నేటిధాత్రి: చందుర్తి మండలం మల్యాల గ్రామంలోని అసినిపర్తి దేవయ్య ఇటీవల అనారోగ్యంతో ఐదు రోజుల క్రితం మరణించాడు, అతనిది చాలా బీద కుటుంబం కావడంతో అంత్యక్రియలు కూడా చందాలు వేసుకొని జరిపించారని తెలుసుకొని మల్యాల గ్రామ అభివృద్ధి కమిటీ దుబాయ్ గ్రూపు వారు అతని భీద స్థితిని గమనించి అతనికి ₹10,200 నగదును అలాగే 50 కిలోల రైస్ బ్యాగులను అందజేశారు, ఈ కార్యక్రమంలో చందుర్తి సిఐ…

Read More
error: Content is protected !!