ఇందిరమ్మ ఇల్లు నమూనా ప్రారంభం

కొత్తగూడ, నేటిధాత్రి: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ లను ప్రజలపాలనలో భాగంగా ప్రతి పేదవాడికి సొంతంటీ ని నిర్మిస్తామని అనే నినాదంతో ఎన్నికలో గెలిచిన కాంగ్రెస్ పార్టీ అందుకు అనుగుణంగా ప్రజా పాలన సాగిస్తుంది.. అందులో భాగంగా. శుక్రవారం రోజు కొత్తగూడ మండలం కేంద్రం లోని ఎంపీడీఓ కార్యాలయ ప్రాంగణంలో హౌసింగ్ AE లు జగదీశ్. లాలసాబ్ మండల అధికారుల కలిసి ఇందిరమ్మ ఇల్లు నమూనా కు ముగ్గు పోయడం జరిగింది.ఈ కార్యక్రమం…

Read More

కేంద్రీయ విశ్వవిద్యాలయాన్ని చల్మెడ తిరుమల స్వామి ఎండోమెంటు భూములలో నిర్మించాలి

ఆలయ భూములు దాదాపు 300 ఎకరాల వరకు ఉంటుంది ఐదు ఎకరాల భూమిని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం- చైర్మన్ రామ్ రెడ్డి నిజాంపేట, నేటి ధాత్రి మెదక్ జిల్లాకు కేంద్రీయ విశ్వవిద్యాలయం మంజూరి అయినందున రాష్ట్ర ప్రభుత్వము మండల పరిధిలోని చల్మెడ గ్రామ శివారులోని తిరుమల స్వామి ఆలయ సన్నిధిలో నీ ఎండోమెంట్ భూములలో కేంద్రీయ విశ్వవిద్యాలయాన్ని నిర్మించాలని తిరుమల స్వామి ఆలయ కమిటీ చైర్మన్ అక్క పల్లి రాంరెడ్డి కోరారు .ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ…

Read More

యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడిని కలిసిన జిల్లా వైస్ ప్రెసిడెంట్ బొచ్చు కోమల జెమిని

పరకాల నేటిధాత్రి హనుమకొండ యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు కె.ఆర్ దిలీప్ రాజ్ ని హనుమకొండ యూత్ కాంగ్రెస్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ బొచ్చు కోమల మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించారు.ఈ సందర్బంగా మాట్లాడుతూ యూత్ కాంగ్రెస్ బలోపేతానికి తన వంతు కృషి చేస్తానని యువతే ఈ దేశానికి వెన్నుముక అని అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి రాష్ట్ర ప్రజలకు బీసీ కుల గణన, ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ నివేదికలను శాసనసభలో ఆమోదించ చేయడం…

Read More

విద్యా ప్రమాణాల సమావేశం

కామారెడ్డి జిల్లా/పిట్లం నేటిధాత్రి : కామారెడ్డి జిల్లా పిట్లం మండల కేంద్రంలోని మండల విద్యాధికారి కార్యాలయంలో అన్ని ప్రభుత్వ, ప్రైవేటు గురుకుల పాఠశాలల ప్రధానోపాధ్యాయుల సమావేశం జరిగింది. మండల విద్యా అధికారి దేవిసింగ్ ముఖ్యంగా యూ డైస్ డాటా క్యాప్చర్ ఫార్మాట్ లోని లోటుపాట్లను సరిదిద్దాలని, ఆఫర్ ఐడి జెనరేట్ చేసి 50% కంటే ఎక్కువ డేటా నవీకరణ పూర్తవ్వాలని పాఠశాలలకు సూచించారు. టీచర్ డేటా మరియు పిల్లల ఆధార్ ధ్రువీకరణ 100% పూర్తి కావాలని ఆదేశించారు.మండల…

Read More

సేఫ్టీ మోకులు ప్రతి గీత కార్మికుడు వినియోగించుకోవాలి : చండూరుఎక్సైజ్ ఇంచార్జ్ సిఐ కుర్మ నాయకులు

నల్లగొండ జిల్లా, నేటి ధాత్రి : సేఫ్టీ మోకులు ప్రతి గీత కార్మికుడు వినియోగించుకోవాలని చండూరు ఎక్సైజ్ ఇంచార్జ్ సిఐ కుర్మ నాయకులు , తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శిజెర్రిపోతుల ధనంజయ గౌడ్ అన్నారు. శుక్రవారంచండూరు మండల పరిధిలోని బోడంగిపర్తి గ్రామంలోసేఫ్టీ మోకులపైగీత కార్మికులకుశిక్షణ కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, సేఫ్టీ మోకులు వినియోగించడం వలన ప్రతి గీత కార్మికుడు తాటి చెట్టు ఎక్కేటప్పుడు ప్రమాదం నుండి బయటపడాలంటే కాటమయ్య రక్షణకవచం…

Read More

జిల్లా బిజెపి అధ్యక్షులు నారాయణను సన్మానం చేసిన బిజెపి నేతలు

వనపర్తి నేటిధాత్రి; వనపర్తి జిల్లా రెండవసారి నూతనంగా నియామకం అయిన జిల్లా బిజెపి అధ్యక్షుడు నారాయణ ను వనపర్తి జిల్లా బిజెపి కార్యాలయంలో బిజెపి నేతలు శాలువతో ఘనంగా సన్మానించారు . ఈ కార్యక్రమంలో బిజెపి పట్టణ మాజీ అధ్యక్షులు బచ్చురాం బిజెపి నేతలు బండారు కుమారస్వామి పెద్దిరాజు వసంత్ రెడ్డి తిరుమలేష్ మాజీ సర్పంచ్ దేవేందర్ తదితరులు ఉన్నారు ఈ సందర్భంగా బసరా వచ్చు రామ్ మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశంలో చేసిన అభివృద్ధి…

Read More

అరుణోదయ సంస్కృతిక సమాఖ్య రాష్ట్ర నాయకులుగా గుర్రం అజయ్

నర్సంపేట,నేటిధాత్రి: సూర్యాపేటలో జరిగిన రెండు అరుణోదయ సంస్కృతిక సమాఖ్య మహాసభను నిర్వహించ నేపథ్యంలో మహాసభలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోగా ఆ కార్యవర్గానికి నూతన రాష్ట్ర నాయకులుగా గుర్రం అజయ్ ఎన్నికయ్యారు.ఈ సందర్భంగా గుర్రం అజయ్ మాట్లాడుతూ కళ కళ కోసం కాదు కళ ప్రజల కోసం…నిత్యం ప్రజలు దోపిడీకి గురిఅవుతున్న వారిని చైతన్య పరచడంలో అరుణోదయ సంస్కృతిక సమాఖ్యా ఎన్నో కళరంగాలను నిర్వహించి పాటలు,నాటికల రూపంలో గ్రామాల్లోకీ వెళ్లి ప్రదర్శనలు చేయడం జరిగిందన్నారు. పంట పొలాలల్లో అమ్మాలక్కలు…

Read More

పశుసఖి అభివృద్ధిపై.. మహిళలకు శిక్షణ.

భద్రాచలం నేటి ధాత్రి ఐటిసి బంగారు భవిష్యత్ ప్రోగ్రాం ద్వారా జరుగుచున్న పశుసఖి అభివృద్ధి కార్యక్రమం గురించి ఐటిడిఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ భద్రాచలం (పిఒ) గారికి గురువారం రోజున వివరించడం జరిగినది. ఈ కార్యక్రమం ద్వారా గ్రామీణ మరియు గిరిజన గ్రామాల నుండి 100 మంది మహిళలకు రెండు సార్లు గొర్రెలు, మేకలలో వచ్చే వ్యాధులకు వాక్సినేషన్, డేవార్మింగ్, నట్టల నివారణ మందులపై శిక్షణ ఇచ్చారు. ఈ శిక్షణలో గొర్రెలు మరియు మేకలలో సీజనల్ వ్యాధులను నివారించడం,…

Read More

మృతుని కుటుంబసభ్యులకు భీమా డబ్బులు అందజేత

నర్సంపేట/దుగ్గొండి,నేటిధాత్రి: దుగ్గొండి మండలంలో దేశాయిపల్లి గ్రామంలో గల శ్రీ రాజరాజేశ్వర పురుషుల పొదుపు సంఘం సభ్యుడు కోట మల్లయ్య ఇటీవల అనారోగ్యంతో మరణించగా అతని భార్య నామిని పద్మకు సంఘ అధ్యక్షులు కందికొండ రవీందర్ అధ్యక్షతన దుగ్గొండి సమితి అధ్యక్షులు మహమ్మద్ ఉస్మాన్ చేతులమీదుగా సామూహిక నిధి పథకం రూ.60 వేలు,అభయనిది పథకం రూ.10 వేలు శుక్రవారం సంఘ కార్యాలయంలో అందజేశారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు తుత్తురు రవీందర్,సంఘ పాలకవర్గ సభ్యులు భూతం లింగమూర్తి,పిండి రఘు, బుట్టి రాజు,బూస…

Read More

స్వర్ణోత్సవ మంగళ ఆహ్వానము

నేటి ధాత్రి కథలాపూర్ కథలాపూర్ మండలం చింతకుంట గ్రామంలో భగవాన్ శ్రీ సత్య నంద మహర్షి ఆశ్రమ వేడుకలకు విచ్చేస్తున్న భక్తులకు స్వాగతం ఈ కార్యక్రమం మూడు రోజులు ఫిబ్రవరి 7 8 9 రోజులలో నిర్వహించబడును ఈ కార్యక్రమంలో భగవద్గీత పారాయణం స్వామీజీల ప్రవచనాలు ఆలగే నిత్య అన్నదానం తీర్థ ప్రసాద వితరణ ప్రతిరోజు సాయంత్రం భగవత్ సంకీర్తన అలాగే రామాయణ ఇతిహాసాల మీద ప్రవచన కార్యక్రమం ఉండును కావున కథలాపూర్ మండల ప్రజలు ఇట్టి…

Read More

రైల్వే లైన్ మీది బ్రిడ్జి జీవితకాలం ముగిసినా….! బ్రిడ్జి అప్రోచ్ రోడ్డు పనులు అయ్యేట్లు లేవా…?

నత్తనడకన రైల్వే బ్రిడ్జి అప్రోచ్ రోడ్డు పనులు…. ఎంపీ, ఎమ్మెల్యే లు చెప్పినా బ్రిడ్జి అప్రోచ్ రోడ్డు పనుల్లో జాప్యం ఎందుకో….. సంక్రాంతికి బ్రిడ్జి మీదుగా రవాణా అన్నారు…! ఏ సంక్రాంతికో…. రామకృష్ణాపూర్, నేటిధాత్రి: క్యాతనపల్లి రైల్వే బ్రిడ్జి నిర్మాణం నత్త నడకన సాగుతుండడంతో రైల్వే లైన్ పై రైల్వే శాఖ నిర్మించిన బ్రిడ్జి జీవితకాలం పూర్తి అయినా సరే నిర్మాణ పనులు జరిగేట్లు కనబడడం లేదని వాహనదారులు మండిపడుతున్నారు. గత సంవత్సరం నవంబర్ లో క్యాతనపల్లి…

Read More

వివాహ వేడుకకు హజరైన…. ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి.

గద్వాల /నేటి ధాత్రి గద్వాల్ జిల్లా కేంద్రంలోని జరిగిన అలంపూర్ నియోజకవర్గంలోని మానవపాడు మండల పరిధిలోని చిన్న పోతులపాడు గ్రామానికి చెందిన పెద్ద బీచ్ పెల్లి కుమార్తె మేఘన, జోగుళాంబ గద్వాల జిల్లా గట్టు బల్గెర గ్రామానికి చెందిన బాసు సవారయ్య కుమారుడు బసు గోపాలకృష్ణ వివాహ వేడుక కె.యస్. ఫంక్షన్ హాల్ లో రూరల్ పోలీస్ స్టేషన్ ఎదురుగా.. శుక్రవారం జరిగింది. వివాహ వేడుకకు ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి హాజరై నూతన వధూవరులకు తలంబ్రాలు వేసి…

Read More

తన గోతిని తనే తవ్వుకున్న షేక్ సాబీర్ అలీ.

సామాజిక కార్యకర్త ముసుగులో భూ దందాలకు మద్దతు అరెస్ట్. చట్టం నుండి ఎవరు తప్పించుకోలేరు చట్ట వ్యతిరేక పనులు ఎవరు చేసినా శిక్ష తప్పదు. జమ్మికుంట పట్టణ సిఐ వరగంటి రవి. “నేటిధాత్రి” జమ్మికుంట. జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని కొత్తపల్లికి చెందిన షేక్ సాబీర్ అలీ ని అరెస్టు చేసినట్లు పట్టణ సీఐ వర గంటి రవి ఒక ప్రకటనలో తెలిపారు. సీఐ తెలిపిన వివరాల ప్రకారం, అసాంఘిక కార్యకలాపాలే లక్ష్యంగా సామాజికవేత్త ముసకులు ఎన్నో అక్రమాలు…

Read More

అంకెల గారడీలు తప్ప తెలుగు రాష్ట్రాలకు తప్పని వివక్ష

రైల్వే బడ్జెట్‌లో కొత్తగా తెలుగు రాష్ట్రాలకు కేటాయింపులు లేవు కొన్నేళ్లుగా సాగుతున్న ప్రాజెక్టులకే కేటాయింపులు నూటికి నూరుశాతం విద్యుద్దీకరణ సాధించిన ద.మ.రైల్వే హైదరాబాద్‌ మెట్రోరైల్‌ విస్తరణకు మొండి చేయి అవసరాలకు అనుగుణంగా లేని కేటాయింపులు హైదరాబాద్‌,నేటిధాత్రి: ఈసారి రైల్వే బడ్జెట్‌లో దక్షిణమధ్య రైల్వేకి (రెండు తెలుగు రాష్ట్రాలు) రూ.14,754కోట్లు కేటా యింపులు జరిగాయి. వీటిలో రూ.9417కోట్లు ఆంధ్రకు, రూ.5337కోట్లు తెలంగాణకు కేటా యించారు. రైల్వేమంత్రి అశ్వనీ వైష్ణవ్‌ తెలిపిన సమాచారం ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో రైల్వే ప్రాజెక్టులకు పెట్టుబడులు…

Read More

సజావు పాలనకు ప్రధాన అడ్డంకిగా స్వార్థపూరిత ఎమ్మెల్యేలు

పార్టీల కొంప ముంచుతున్న ఫిరాయింపులు ప్రజాస్వామ్యానికి జాడ్యంగా మారిన ఫిరాయింపులు ప్రజల పేరు చెప్పి అడ్డగోలు రాజకీయం ఉన్న ప్రశాంతతను ధ్వంసం చేయడంలో సిద్ధహస్తులు నడిచేవారికి కాళ్లడ్డం పెట్టే రాజకీయం రాష్ట్ర ప్రగతికి వీరే ప్రధాన అడ్డంకి హైదరాబాద్‌,నేటిధాత్రి:  తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం దగ్గరినుంచి ఇప్పటివరకు పార్టీ ఫిరాయింపులు యదేచ్ఛగా కొనసా గుతుండటం గమనార్హం. చేరికలు కొనసాగిన పార్టీ మరింత బలంగా, వలసలకు గురైన పార్టీ బలహీనపడటం సహజంగా జరిగే ప్రక్రియ. అయితే ఈ ఆయారాం గయారాంల…

Read More

సమ్మక్క తల్లి మహా పండుగ..

నూగూర్ వెంకటాపురం( నేటి ధాత్రి ) ఫిబ్రవరి 6 ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రంలో చిరుతపల్లిలో సమ్మక్క గిరిజన ప్రజలు జరుపుకొనే అతి పెద్ద పండగ. ఈ జాతర వెంకటాపురం మండలం బర్లగూడెం గ్రామ పంచాయతీ లోని చిరుతపల్లి గ్రామంలో అంగరంగ వైభవం గా జరగనుంది. ఈ జాతర మొదలు అయినప్పటినుండి ప్రతి గ్రామాన్ని సందర్శించి ప్రతి గ్రామంలో జోగు అడిగి చుట్టూ ప్రక్కలా గ్రామాలలో నిద్ర చేస్తుగిరిజన ప్రజల సమారాధ్య దేవతలు, కష్టాలు కడతేర్చే…

Read More

నీటి ఎద్దడి నివారణ చర్యలు చేపట్టండి..

అర్హులైకే మాత్రమే రుణాలు అందేలా చూడాలి.. పలమనేరు(నేటి ధాత్రి) ఫిబ్రవరి 06: ప్రభుత్వం తరపున స్వయం ఉపాధి పథకాలకు అందించనున్న వివిధ కార్పొరేషన్ రుణాలు అర్హులకు మాత్రమే అందేలా చూడాలని పలమనేరు శాసన సభ్యులు అమరనాథ రెడ్డి పేర్కొన్నారు. పలమనేరు పట్టణంలోని తన కార్యాలయంలో గురువారం మున్సిపల్ అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా కార్పొరేషన్ రుణాలకు అందుతున్న అర్జీలను పరిశీలించి లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా నిర్వహించాలన్నారు.అదేవిధంగా రానున్న వేసవిని దృష్టిలో పెట్టుకుని ఇప్పటినుంచే నీటి…

Read More

బగుళ్ల దేవస్థానం విద్యుత్ దీపాల పనులు ప్రారంభించిన విద్యుత్ అధికారులు

ముత్తారం :- నేటి ధాత్రి ఐటీ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు బగుళ్ళ దేవస్థానం విద్యుత్ దీపాల పనులను విద్యుత్ అధికారులు ప్రారంభించారు ఈ కార్యక్రమం లో మండల విద్యుత్ అధికారి హనుమాన్ దాస్ కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు తాళ్లపల్లి కుమార్ తాజా మాజీ సర్పంచులు మేడగుని సతీష్ గోవిందుల సదానందం యువత అధ్యక్షులు కలవైన దేవరాజ్ గ్రామ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొనడం జరిగింది

Read More

కలెక్షన్ ఏజెన్సీల పేరుతో ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థల దాడులు.

ఏజెన్సీల పేరుతో వేధింపులు లారీ యజమానులపై ఫైనాన్స్ ఎజెంట్ల ఆగడాలు. ప్రైవేట్ ఫైనాన్స్ పేరుతో రౌడీలను, గుండాలనూ ఏజెంట్లుగా పెట్టుకొని లారి లపై దాడులు. ప్రైవేట్ ఫైనాన్స్ ల ఆగడాలు అరికట్టాలి, లారీ యజమానులకు రక్షణ కల్పించాలి. ___వరంగల్ జిల్లా లారీ అసోసియేషన్ విన్నపం వరంగల్ నేటిధాత్రి వరంగల్ లారీ అసోసియేషన్ అధ్యక్షులు వేముల భూపాల్ ఆధ్వర్యంలో వరంగల్ లారీ అసోసియేషన్ కార్యాలయంలో ప్రైవేటు ఫైనాన్స్ సంస్థల వేధింపుల గురించి ప్రెస్ మీట్ ఏర్పాటుచేసి మాట్లాడారు. ప్రైవేట్…

Read More

అక్రమ అన్యమత కట్టడాన్ని ఆపాలని గ్రామస్తుల వినతులు.

నర్సంపేట ఆర్డీఓ,ఎమ్మర్వోలకు గ్రామస్తుల పిర్యాదులు. నర్సంపేట,నేటిధాత్రి: గ్రామంలో ఓకె కులం,ఓకె మతం అనే విధంగా ఐకమత్యంతో కలిసి ఉన్న గ్రామాన్ని విచ్ఛిన్నం చేయాలని కుట్రపన్నిన అన్యమత కులస్తులపై చర్యలు తీసుకోవాలని నర్సంపేట మండలం దాసరిపల్లి గ్రామస్తులు ఆరోపించారు.అన్యమత కులస్తులు ఎవ్వరూ లేకున్నా గ్రామంలో అక్రమ అన్యమత చర్చి కట్టడాన్ని నిలుపుదల చేయాలని కోరుతూ ఆ గ్రామస్తులు,అయ్యప్పస్వామి,ఆంజనేయస్వామి భక్తులు నర్సంపేట ఆర్డీఓ ఉమారాణి,ఎమ్మార్వో రాజేష్ లకు వేరు వేరుగా పిర్యాదులు చేస్తూ వినతిపత్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా గ్రామ…

Read More
error: Content is protected !!